ఏపీ ప్రజలకు శుభవార్త .. 20 లక్షల కుటుంబాలకు లబ్ధి.. ఈ ఏడాదిలోనే..!
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు శుభవార్త వినిపించారు. ఈ ఏడాది 20 లక్షల ఇళ్లకు సౌర విద్యుత్ అందించనున్నట్లు తెలిపారు. PM సూర్యఘర్ పథకం కింద సోలార్ Panel ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సచివాలయంలో SLBC సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు.. సౌర విద్యుత్ గురించి కీలక వ్యాఖ్యలు మాట్లాడారు. మరోవైపు SC. ST కుటుంబాలకు PM సూర్యఘర్ పథకం కింద ఉచితంగా సౌర విద్యుత్ అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.