1000 Health Tips: label:Prevention-of-diseases కోసం శోధన ఫలితాలు
label:Prevention-of-diseases ప్రశ్న కోసం ఔచిత్యం ద్వారా క్రమీకరించిన పోస్ట్‌లను చూపిస్తోంది. తేదీ ద్వారా క్రమీకరించు అన్ని పోస్ట్‌లను చూపించు
label:Prevention-of-diseases ప్రశ్న కోసం ఔచిత్యం ద్వారా క్రమీకరించిన పోస్ట్‌లను చూపిస్తోంది. తేదీ ద్వారా క్రమీకరించు అన్ని పోస్ట్‌లను చూపించు

Some tips for babies Balintatalaku: koni chitkalu: helth tips. Articleshow

బాలింతలకు కొన్ని చిట్కాలు...


బాలింతలకు ఆహారం, పాలు పడడం, నొప్పులు వంటి విషయాలపై కొన్ని చిట్కాలు ఇవి: 
పాలిచ్చే తల్లులు రోజుకు 2-3 సార్లు ప్రోటీన్ ఆహారాలు తినాలి. అవి: మాంసం, పౌల్ట్రీ, చేపలు, గుడ్లు, పాల ఉత్పత్తులు, బీన్స్, గింజలు, విత్తనాలు.
ముదురు ఆకుపచ్చ మరియు పసుపు కూరగాయలు తినాలి. అవి: బ్రోకలీ, క్యారెట్లు, గుమ్మడికాయ.
రోజుకు రెండు సార్లు పండ్లు తినాలి. అవి: నల్ల ద్రాక్ష, కర్బూజ పండ్లు.
పాలకూర, జీలకర్ర, బార్లీ జావ, బొబ్బర్లు, ములగాకు మొదలగునవి తినాలి.
తేలికగా జీర్ణమయ్యే, బలవర్ధకమైన ఆహారం తినాలి. అవి: పాలు, నెయ్యి, బీర, పొట్ల, సొర, కాకర, క్యారెట్‌, బీట్‌రూట్‌, బెండ.
కారం, మసాలాలు తగ్గించాలి.
పాలు పడడానికి డోంపెరిడోన్ అనే ఔషధం తీసుకోవచ్చు.
ఒళ్లు నొప్పులు వేధిస్తుంటే నిర్లక్ష్యం వద్దు.



తమ పిల్లలకు పాలు సరివడం లేదని కొంతమంది బాలింతలు మథనపడుతుంటారు. దీనితో పోత పాలు అలవాటు చేస్తుంటారు. కానీ ఇలా చేయడం మంచిది కాదని, పాలు ఎంత ఎక్కువ పడితే అంత ఎక్కువ పాలు ఉత్పత్తి అవుతాయని వైద్యులు పేర్కొంటున్నారు. ఇందుకు బాలింతలు కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.

*ఆముదం ఆకులపైన ఆముదాన్ని రాసి వేడిచేయాలి. వీటిని రొమ్ములకు కడితే ఫలితం కనిపిస్తుంది.

* ఆవుపాలు, కర్బుజా పండు, పాలకూర, జీలకర్ర, బార్లీజావా, బొబ్బర్లు, తెలకపిండితో చేసిన కూర, మునగాకు కూరలు మంచి ఫలితాన్నిస్తాయి.

*వాము కషాయం రోజు తేనేతో తీసుకోవాలి. తద్వారా చక్కగా పాలు పడడమే కాకుండా గర్భాశయం త్వరగా కుదించుకపోతుంది. అంతేగాకుండా గర్భాశయంలో నొప్పి కూడా తగ్గుతుంది.

*దోరగా ఉన్న బొప్పాయిని తీసుకుని కూర వండుకోవాలి. ఈ కూరను తినడం వల్ల స్తన్య వృద్ధి చెందుతుంది.

*మెంతుల కషాయం, మెంతికూర పప్పు ఎక్కువగా తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల పాలు ఎక్కువగా పడుతాయి.

Throat Pain Relief Helth Tips Article Show

చలికాలం..గొంతునొప్పికి చిట్కాలు..

చలికాలం..ఈ కాలం రాగానే విజృంభిస్తాయి. రోగాలు జలుబు..దగ్గు..శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బందులు పడుతుంటారు. చలి ప్రభావం వల్ల గొంతునొప్పి సమస్యలు వస్తుంటాయి. ఈ సమస్యకు కొన్ని చిట్కాలు..


*. దాల్చిన చెక్కను పొడి చేయాలి. ఈ పొడిలో తేనె కలుపుకుని తీసుకోవాలి.

*. వెల్లుల్లి రెబ్బలు మంచి ఔషధం. గొంతునొప్పి బాధనుండి త్వరగా ఉపశమనం కలిగిస్తుంది.

*. మిరియాలను పొడి చేసి ఇందులో తేనే కలుపుకుని తీసుకోవాలి. టీలో ಅಯನ್ కలుపుకుని తాగాలి.

*. గోరువెచ్చటి నీటిలో కాస్త తేనె కలుపుకుని తాగితే నొప్పి నుంచి ఉపశమనం ఉంటుంది.

*. ఉల్లిపాయ రసం.. అల్లం టీ తాగినా, అల్లం ఉడికించిన నీటిని తాగినా వెంటనే గొంతునొప్పి తగ్గుతుంది.

అలర్జీ, విపరీతమైనచలి, ఇతర క్రిములు చెవిలోకి పోవడంవలన, ఇన్ఫెక్షన్ వలన చెవి నొప్పి వస్తుంది. దీనికి కొన్ని సూచనలు.

 చెవి నొప్పి



* అలర్జీ, విపరీతమైనచలి, ఇతర క్రిములు చెవిలోకి పోవడంవలన, ఇన్ఫెక్షన్ వలన చెవి నొప్పి వస్తుంది. దీనికి కొన్ని సూచనలు.


* పడుకున్నప్పుడు,కూర్చున్నప్పుడు, తలనిటారుగావుం చెవినొప్పి వస్తే...


* చూయింగ్ గమ్ నమలకూడదు.


* చల్లటినీరు, చల్లటి పదార్థాలు తీసుకోకూడదు.


* స్నానం తర్వాత చెవిలో నీరు పడితే వెంటనే తుడుచుకోవాలి.


* చెవిలో బాలతైలం (ఆయుర్వేదం) పోస్తే నొప్పి తగ్గుతుంది.



ear pain


* Allergy, extreme cold, other germs entering the ear, infection causes ear pain. Some suggestions for this.


* If you get earache while lying down, sitting up, standing up...


* Do not chew chewing gum.


* Cold water and cold materials should not be taken.


* If water gets in the ear after bathing, wipe it immediately.


* Placing Baltailam (Ayurveda) in the ear reduces the pain.



గమనిక: సోషల్ హెల్త్ టిప్స్ ఇతర వివరాలు వైద్య నిపుణులు సంప్రదించండి 

Alopecia areata:పేనుకొరుకుడు helthy tips articleshow

పేనుకొరుకుడు వ్యాధిని ఆంగ్లంలో అలోపేసియా అరేటా (Alopecia areata) అంటారు. ఇది ఒక ఆటోఇమ్మ్యూన్ డిసార్డర్. 
అలోపేసియా అరేటా వ్యాధిని నివారించడానికి: 
తల చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి.
కఠినమైన రసాయనాలు లేని షాంపూలు, కండిషనర్లను ఉపయోగించాలి.
అధిక వేడి స్టైలింగ్, బిగుతుగా ఉండే హెయిర్ స్టైలింగ్‌ను నివారించాలి.
తల చర్మాన్ని సూర్యరశ్మి నుండి రక్షించుకోవాలి.
అలోపేసియా అరేటా వ్యాధికి చివరికి మందులు లేవు, కానీ జుట్టు తిరిగి పెరగడానికి సహాయపడే కొన్ని చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. 


పేనుకొరుకుడు

పేనుకొరుకుడు అంటే, తలమీద వున్నట్టుండి వెంట్రుకలు కొద్దిపాటి ప్రాంతంలో పూర్తిగా రాలిపోయి చర్మం కనిపిస్తూవుంటుంది. ఇది అలర్జీ కారణంగా జరుగుతుందని వైద్యులు తెలిపారు. అలర్జీ తగ్గగానే వెంట్రుకలు మళ్ళీ వస్తాయి. బట్టతలమాదిరిగా అవుతుందేమోనని అపోహ పడవలసిన అవసరంలేదు. దీనినే పేనుకొరుకుడు అంటారు.

తక్షణ జాగ్రత్తలు తీసుకుంటే పేనుకొరుకుడు నయమౌతుంది!

గుండ్రని నిర్ణీత స్థలంలో వెంట్రుకలు పూర్తిగా పోయి నున్నగా ఉండటాన్ని 'పేనుకొరుకుట' అని పిలుస్తారు. నిజానికి ఇది పేను వచ్చి కొరకడం వలనరాదు. అలా 'నానుడి'గా సాధారణజనానికి అర్ధమయ్యే పరిభాషలో అంటారు. దీన్ని వైద్యశాస్త్రంలో 'అలోపీ షియా ఏరియేటా(Alopecia areata)' అని అంటారు. దీన్ని సుమారు 2000 సంవత్స రాల క్రిందటే గుర్తించారు. చర్మవ్యాధుల ఆసుపత్రులకు హాజరయ్యే రోగులలో ఇది 2శాతం మందికి ఉంటుంది.


కారణం:

ఇది ఒక 'ఆటో ఇమ్యూన్ డిజార్డర్'. అనగా వెంట్రుకలకు వ్యతిరేకంగా తనలోనే ' ఆంటీబాడీలు' తయారై వెంట్రుకలను అలా అక్కడక్కడా లేకుండా చేస్తుంది. మానసిక ఆందోళన, థైరాయిడ్, డయాబెటిస్, బి.పి. మొదలగు సమస్యలున్న వాళ్ళలో అధికంగా కన్పిస్తుంది. ఈ జబ్బు ఉన్న వాళ్ళకు 20శాతం మందికి గోళ్ళ మీద గీతలు, గుంటలు కలిగి వుండటం గమనార్హం.

ఎక్కడెక్కడ వస్తుంది :

వెంట్రుకలు మొలచు ఏ భాగంలోనైనా ఇది రావచ్చు. తలలో ఎక్కువగా కన్పిస్తుంది. గడ్డంమీద, మీసాల దగ్గర వస్తుంది. కనుబొమ్మల మీద కూడా రావచ్చు. కాళ్ళు, చేతులు, ఛాతీమీద కూడా వెంట్రుకలు లేని గుండ్రని ప్రదేశాలు కన్పిస్తాయి. కానీ, ముఖ్యంగా తలమీద, గడ్డం, మీసాలు, కనుబొమ్మలు- మీద వస్తే చాలా ఆందోళనకు గురై - వెంటనే డాక్టర్ను సంప్రదిస్తారు. ఇది సౌందర్యలోపానికి చిహ్నం కూడా. ఇది మరే ఇతర ఇబ్బంది కలిగించదు కూడా! కొందరిలో తలమీద ఒకచోట మొదలై - మొత్తం తలంతా కూడా వెంట్రుకలు రాలిపోతాయి. తల గుండు జేయించినట్లు ఉంటుంది. దీన్ని' అలోపీషియా' టోటాలిస్ (Alopecia Totalis)' అని అంటారు. అలాగే, జబ్బు శరీరం అంతా ప్రాకి-
తలమీద, కనుబొమ్మలు, గడ్డం, మీసాలు, చేతులు, కాళ్ళు, ఛాతి మీద- మరెక్కడా వెంట్రుకలు లేకుండా చేస్తుంది. దీన్ని అంటారు. 1 అలోపీషియా (Alopecia Universalis)' ໙໖

ఎవరిలో వస్తుంది :

ఇది ఆడా,మగా తేడా లేకుండా ఎవరిలోనైనా వస్తుంది. పిల్లల్లో కూడా వస్తుంది. కానీ, 20-40 సంవత్సరాల మధ్య వయసు వారిలో ఎక్కువగా కన్పిస్తుంది. కుటుంబ సభ్యులలో ఒకరికి ఉంటే, మరొకరికి వచ్చే అవకాశం ఎక్కువ. కవలల్లో ఒకరికి ఉంటే మరొకరికి వస్తుంది. కానీ, ఇది అంటువ్యాధి కాదు. 60 సం. దాటిన తర్వాత సాధారణంగా రాదు.

చికిత్స:

*. దీనికి రకరకాలైన చికిత్సా విధానాలు కలవు.

*.స్టిరాయిడ్ పూతమందులు.,

*. అక్కడే కొంచెం మంట పుట్టించే పూతమందులు.,

*. ఇమ్యునోమాడ్యులేటర్ పూతమందులు

*.అక్కడే స్టిరాయిడ్ ఇంజక్షన్ ఇచ్చే విధానం.,

*. లేజర్ చికిత్స.
జబ్బు తీవ్రత ఎక్కువగా ఉండి వేరే చోట్లకు ప్రాకుతుంటే స్టిరాయిడ్ మందు బిళ్ళలు లేదా సైక్లోస్పోరిన్ ఇమ్యునోసప్రసివ్ (Immuno మందు బిళ్ళలు వాడుతారు. మొదలగు suppresive)

ఏ చికిత్సా విధానమైనా చాలా ఓర్పుతో దీర్ఘ కాలంగా వాడాలి. చికిత్స పూర్తికాలం డాక్టరు పర్యవేక్షణలో సాగాలి. తన ఇష్టానుసారం మందులువాడటంవల్ల ස) తగ్గకపోగా సైడ్ఫైక్ట్స్్స్కు గురౌతారు. మందులతో పూర్తి ఫలితం పొందకపోతే, కొన్ని కొన్ని చిన్న చిన్న నిర్ణీత ప్రదేశాలలో టాటూయింగ్ పద్ధతి ద్వారా లోపాన్ని కప్పివేయవచ్చు.

చికిత్స ఫలితాలు :

ప్రతి డాక్టరు రోగికి పూర్తి న్యాయం చేయాలనే సంకల్పంతోనే మంచి ట్రీట్మెంట్ రోగిని అనుసరించి ప్రారంభిస్తారు. అయినప్పటికి అందరి రోగులకు ఫలితాలు ఒకేరకంగా ఉండవు. కొందరికేమో అతి కొద్దికాలంలోనే అనూహ్య మార్పు వచ్చి ఆనందాన్నిస్తుంది. మరికొందరికి దీర్ఘకాలం తర్వాత మార్పు వస్తుంది. మరికొద్దిశాతం మందిలో ఎన్నిరోజులు వాడినా ఫలితం కన్పించదు. వంశపారంపర్యంగా ఉన్నా....కనుబొమ్మలు,
కనురెప్పలు, తల, గడ్డం, మీసాలు అన్నిచోట్ల వెంట్రుకలు రాలిపోవడం, చిన్నరోగం మాదిరిగానే మొదలై ప్రాకుతుంటే -మొదలగు సందర్భాలలో ఆశించినంత ఫలితాలు అందవు. కానీ, ఏది ఏమైనా 'పాజిటివ్ మైండ్'తో ఉండి ఫలితాలు సాధించుకునేందుకు ప్రయత్నం చేయాలి!!

ఆయుర్వేద చికిత్స :

బెట్నిసాల్ వంటి స్టిరాయిడ్స్తో తయారయిన చుక్కల మందుని పేనుకొరుకుడు పైన రాయమని వైద్యులు సూచిస్తుంటారు. ఒక్కొక్కసారి వీటికి ఫలితం రాకపోతే గురివింద గింజని బాగా అరగదీసి గంధం తీసి పేనుకొరికిన చోట రాయండి. ఇలా నాలుగైదురోజులు రాస్తే వెంట్రుకలు మళ్ళీ తిరిగి వస్తాయి. మందారంపూలనుకూడా దీనినివారణకు మందుగా వాడుతారు, కాని గురివిందతోనే చాలా త్వరగా నయమౌతుందని వైద్యులు తెలిపారు.

ఎర్ర మందారం పూలను రెండు గ్లాసుల నీళ్ళలో వేసి ఉడికించి ఒక గ్లాసు నీరు వచ్చేవరకు మరిగించి, వడకట్టి, కషాయం తీసి సీసాలోకి తీసుకుని, రోజూ తలకి పెట్టుకొని రెండు గంటల తర్వాత తల స్నానం చేస్తే పేనుకొరుకుడు తగ్గుతుంది.

sweat heavy: helthy tips. Articleshow

చెమట అధికంగా వస్తుందంటే..

ఎండకాలం అనగానే చెమట సమస్య ఏర్పడుతుంది. కొంతమంది ఈ సమస్య నుండి బయట పడాలని ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరికీ చెమటతో పాటు శరీరం మొత్తం దుర్వాసన కూడా వస్తుంటుంది. మరి ఈ సమస్య నుండి ఎలా బయటపడాలి ? కొన్ని చిట్కాలు..


ద్రాక్ష పండ్లు తినాలి. నిత్యం తగినంత మోతాదులో కొన్ని ద్రాక్ష పండ్లను తిన్నా అధిక చెమట సమస్య తగ్గిపోతుంది.

రెండు టీ స్పూన్ల వెనిగర్, ఒక టీ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ లను బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు మూడు సార్లు భోజనానికి ఒక గంట ముందు తాగాలి.

టీ ట్రీ ఆయిల్ ను కొద్దిగా తీసుకుని చెమట వచ్చే ప్రదేశాల్లో రాయాలి.


ఒక టేబుల్ స్పూన్ ఉప్పు.. నిమ్మ రసాలను బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని శరీర భాగాలపై రాసుకుంటే చెమట సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంది.

Cold cough. HelthTips. Articleshow

జలుబు..దగ్గుకు చిట్కాలు..


వర్షాకాలం..శీతాకాలాల్లో జలుబు..దగ్గు వస్తుంటాయి. వీటిని కొంతమది నిర్లక్ష్యం చేస్తుండడంతో పలు అనారోగ్యాలకు గురవుతుంటారు. జలుబు.. దగ్గు రాగానే వైద్యుడి దగ్గరకు పరుగెత్తడం..సొంత వైద్యం కనబరుస్తుంటారు. కానీ కొన్ని చిట్కాలు పాటిస్తే జలుబు..దగ్గు నయమవుతాయి.

*మిరియాలు.. వీటిని పొడి చేసి పాలల్లో కలిపి తాగాలి. మిరియాలు పొడిగా చేసి పాలలో వేసి బాగా మరిగించి. ఇలా చేయడం వల్ల దగ్గు తగ్గుతుంది.

* వేడిపాలలో పసుపు వేసుకోని తాగాలి. పసుపు యాంటిబయాటిక్ కూడా. దీనివల్ల మన శరీరంలో ఉండే ఇన్ఫెక్షన్ పోతుంది.

* జలుబు ఉన్న సమయంలో నీరు తాగవద్దని అనుకుంటుంటారు. కానీ ఇది మంచిది కాదు. ఎక్కువ నీరు తాగడం మంచిది. అది కూడా వేడినీరు అయితే ఇంకా మంచిది. దగ్గు ఉన్న రోజుల్లో చాలా సార్లు గోరువెచ్చటి నీరు తీసుకున్నట్లయితే గొంతులో ఉండే అసౌకర్యం తగ్గుతుంది.

* లవంగాలని పెనంపై వేసి కాస్త కాల్చినట్టుగా చేయాలి. అనంతరం వీటిని చప్పరిస్తూ ఉన్నటయితే దగు నుండి సత్వరమే ఉపశమనం కలుగుతుంది.

జలుబు, దగ్గు అనేవి వైరస్‌ల వల్ల కలిగే సాధారణ శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌లు. వీటి లక్షణాలు కొన్ని రోజుల తర్వాత తేలికగా ప్రారంభమవుతాయి మరియు ఒక వారంలో తగ్గిపోతాయి. 
జలుబు, దగ్గు లక్షణాలు: 
గొంతు నొప్పి, ముక్కు మూసుకుపోవడం, ముక్కు కారడం, తుమ్ములు, దగ్గు, అలసట, కళ్ళు ఎరుపెక్కడం.
జలుబు, దగ్గుకు చికిత్స: 
సాధారణంగా జలుబు లేదా దగ్గుకు చికిత్స చేయవలసిన అవసరం లేదు.
జలుబు నుంచి రిలీఫ్ పొందాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి.
దగ్గుకు ఇతర కారణాలు: ఆస్తమా, యాసిడ్ రిఫ్లక్స్, ఫ్లూ, న్యుమోనియా. 
4 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు జలుబు, దగ్గు మందులు ఇవ్వకూడదు. 4 నుండి 6 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలకు మందులు ఇవ్వాలంటే వైద్యుడిని సంప్రదించాలి. 

Dandruff Simple Techniques Helth Tips Articleshow

చుండ్రు..సింపుల్ టెక్నిక్స్..


చుండ్రు...ఈ సమస్యతో చాలా మంది బాధ పడుతుంటారు. ఎవో షాంపులు వాడుతూ జుట్టు సంబంధిత వ్యాధులను ఎదుర్కొంటుంటారు. కానీ కొన్ని చిట్కాలు పాటించడం వల్ల చుండ్రు సమస్య దూరమయ్యే అవకాశం ఉంది. కొన్ని చిట్కాలు..

*. ఐదు టేబుల్ స్పూన్ల కొబ్బరినూనెకు 5-10 చుక్కల ట్రీ ఆయిల్ కలపాలి. అనంతరం దీనిని మాడుకు పట్టించాలి.

*. నిమ్మరసం మాడుకు పట్టించి ఒక నిమిషం అనంతరం స్నానం చేయాలి. ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని కప్పు నీటిలో కలిపి తలను కడిగేసుకోవాలి.

*. ముందుగా షాంపు.. తక్కువ గాఢతో ఉన్న షాంపూను సెలక్ట్ చేసుకోవాలి. కండీషనర్ రాసుకొనే అలవాటు ఉంటే మాడకు అంటకుండా రాసుకొంటె బెటర్.

*. కొంత వేపాకు తీసుకుని 4-5 కప్పుల వేడి నీటిలో వేయాలి. ఇలా రాత్రంతా ఉంచాలి. మరుసటి రోజు ఉదయం ఆ నీటితో తలను కడిగేసుకోవాలి.

*. వేపాకు పేస్టును తలకు పట్టించినా చుండ్రు సమస్య తగ్గుతుంది.

*. పెరుగును తలకు పట్టించాలి. ఓ గంట పాటు అలాగే ఉండాలి. అనంతరం గాఢత తక్కువగా ఉన్న షాంపూతో కడుక్కోవాలి. ఫలితంగా చుండ్రు తగ్గడమే మారుతుంది.

Diabetes check: షుగర్ కు చెక్ పెట్టండిలా..Helth Tips Articleshow

షుగర్ కు చెక్ పెట్టండిలా..


రోజు రోజుకు డయాబెటస్ వ్యాధి గ్రస్తులు ఎక్కువవుతున్నారు. దీనితో వ్యాధి తీవ్రతను తగ్గించుకోవడానికి పలు ప్రయత్నాలు చేస్తుంటారు. ఫలితం కనిపించకపోవడంతో నిరుత్సాహానికి గురవుతుంటారు. మనం నిత్యం తీసుకొనే ఆహారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే షుగర్ ను కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది.

*. డయాబెటిస్ ఉన్నవారు తేనెను నిత్యం ఏదో ఒక విధంగా తీసుకోవాలి.

*. వెల్లుల్లిని ఉపయోగించడం వల్ల ఫలితం ఉంటుంది. ఇందులో అలియం సాటివం అనే రసాయనం ఉంటుంది. గ్లూకోజ్ స్థాయిలను అదుపు చేస్తుంది.

*. పరగడుపున 8 గ్లాసుల నీటిని తాగాలి. ఓ గంట పాటు వాకింగ్ చేయాలి..

*. బీట్రూట్ దుంప, మెంతి ఆకు లేదా మెంతుల పొడి, కలబంద, వేప, తులసి వంటి మొక్కల ఆకులను ఉదయం, సాయంత్రం తిని తేడా గమనించండి.

*. ఉసిరి రసం, లేదా ఉసిరిని ఇతర ఆహార పదార్ధాలలో కలిపి వాడటం కూడా షుగర్ రోగులకు ప్రయోజనం చేకూరుస్తుంది.

*. గ్రీన్ టీ బ్లడ్ షుగర్ స్థాయిని తగ్గించి, శరీరంలోని ఇన్సులిన్ స్థాయిలను పెంచుతుంది.

Pumpkin Seeds life style helth tips Articleshow

ప్రతి రోజూ గుమ్మడి గింజలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా..?


గుమ్మడి గింజల్లో ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ కె, విటమిన్ ఇ, మెగ్నీషియం, ఐరన్, జింక్ వంటి పోషకాలు వీటిలో అధికంగా ఉంటాయి.

ఇవి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి.

రోగనిరోధక శక్తి

గుమ్మడి గింజలు మన రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు మన శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి కాపాడతాయి. ఫ్రీ రాడికల్స్ అనేవి మన శరీరంలో ఉత్పత్తి అయ్యే హానికరమైన కణాలు. ఇవి క్యాన్సర్, గుండె జబ్బులు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు కారణమవుతాయి. గుమ్మడి గింజలు తినడం వల్ల ఈ వ్యాధుల నుండి మన శరీరాన్ని కాపాడుకోవచ్చు.

కండరాలకు మేలు

గుమ్మడి గింజలు కండరాల రిపేర్ కు కూడా సహాయపడతాయి. వ్యాయామం చేసిన తర్వాత వీటిని తినడం వల్ల కండరాలు త్వరగా కోలుకుంటాయి. వీటిలో ఉండే మెగ్నీషియం కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది. కండరాల నొప్పులను తగ్గిస్తుంది.

సరైన నిద్ర

గుమ్మడి గింజల్లో ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిడ్ ఉంటుంది. ఇది నిద్రను ప్రోత్సహించడానికి సహాయపడుతుంది. ట్రిప్టోఫాన్ అనేది సెరోటోనిన్ అనే హార్మోన్ గా మారుతుంది. ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి, నిద్రను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. రాత్రి పడుకునే ముందు గుమ్మడి గింజలు తింటే మంచి నిద్ర వస్తుంది.

గుండె ఆరోగ్యం

గుమ్మడి గింజలు గుండెకు కూడా చాలా మంచివి. వీటిలో ఉండే మెగ్నీషియం, పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. అంతే కాకుండా వీటిలో ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. దీనివల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.

జీర్ణక్రియకు సహాయం

గుమ్మడి గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఫైబర్ మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

ఎలా తినాలి..?

గుమ్మడి గింజలను పచ్చిగా తినవచ్చు. లేదా ఎండబెట్టి పొడి చేసి సలాడ్లో కలుపుకొని కూడా తినవచ్చు. కొంతమంది వీటిని వేయించి కూడా తింటారు.

ఎంత తినాలి..?

గుమ్మడి గింజలు ఆరోగ్యానికి మంచివే కానీ వాటిని మితంగానే తీసుకోవాలి. రోజుకు 5 గ్రాముల కంటే ఎక్కువ తినకూడదు. ఎక్కువ తింటే బరువు పెరిగే అవకాశం ఉంది.

ఎవరు తినకూడదు..?

ఆరోగ్య సమస్యలు ఉన్నవారు డైటీషియన్ ని సంప్రదించిన తర్వాతే గుమ్మడి గింజలు తినాలి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు వైద్యుల సలహా లేకుండా గుమ్మడి గింజలు తీసుకోకూడదు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Face Cleaning LifeStyle HelthTips Care Article show

ముఖం మురికిగా ఉందా...

కొద్దిగా బయట తిరిగి వచ్చే సరికి ముఖం నల్లగా మారుతుంటుంది. వేసవి కాలంలో ఈ సమస్య అధికంగా ఉంటుంది. ఇలాంటి సమస్య ఉన్న వారు కొన్ని చిట్కాలు పాటిస్తే ముఖం కాంతివంతంగా తయారయ్యే అవకాశం ఉంది. వంటింట్లో దొరికే పదార్థాలతోనే సమస్యను అధిగమించవచ్చు.


టమాటో గుజ్జు చర్మంపై మంచి ప్రభావం కనిపిస్తుంది. గుజ్జును ముఖానికి రాసుకుని కాసేపటి తరువాత కడిగేసుకోవాలి. టాన్ పోవడంతో పాటు మంచి మెరుపు వస్తుంది. కీరదోస రసానికి గ్లిజరిన్, గులాబీ నీరు కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి నిద్రపోవడానికి ముందు ముఖానికి రాసుకోవాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే చర్మం రంగు మెరుపుగా మారే అవకాశం ఉంది. చిటికెడు పసుపు, ఒక స్పూన్ పాల పొడి, రెండు చెంచాల తేనె, అరచెక్క నిమ్మరసం కలిపి మిశ్రమంలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని ఆరిపోయేంత వరకు ఉండాలి. అనంతరం కడిగేసుకోవాలి. ఓట్స్ ని పొడి చేసుకుని అందులో కొంచెం మజ్జిగ వేసుకుని మురికి పేరుకున్న చోట ఆ మిశ్రమంతో బాగా రాయాలి. కొబ్బరి నీళ్లతో ముఖాన్ని..చేతుల్ని శుభ్రం చేసుకుంటే నలుపుదనం పోతుంది. అంతేగాకుండా చర్మం మృదువుగా మారుతుంది.

Joint pains relief helth tips : కీళ్ళనొప్పులు అనగానే మందులు మాత్రలు ఆపరేషన్ లాంటివి ఉంటాయని భయపడుతుంటాం, కాని కొన్ని సూత్రాలు పాటిస్తే కాసింత ఉపశమనం ఖాయం.


కీళ్ళ నొప్పులు



కీళ్ళనొప్పులు అనగానే మందులు మాత్రలు ఆపరేషన్ లాంటివి ఉంటాయని భయపడుతుంటాం, కాని కొన్ని సూత్రాలు పాటిస్తే కాసింత ఉపశమనం ఖాయం.

* సహజంగా కీళ్ళ నొప్పి ఉదయం పూట అధికంగా ఉంటుంది. దీనికి ప్రతిరోజు రాత్రిపూట పడుకునే ముందు నొప్పి ఉన్నచోట ఆయింట్ మెంట్ పూయాలి.

* నొప్పులున్నచోట యూకలిప్టస్ ఆయిల్ పూసి వేడినీళ్ళతో తాపడం పెట్టాలి. లేకుంటే మెత్తటి తువ్వాలు వేడినీళ్ళల్లో ముంచి బాగాపిండిన తర్వాత ఆ వేడి తువ్వాలును నొప్పులున్న చోట పెట్టాలి.

* తేలిక పాటి వ్యాయామం, సైక్లింగ్, ఈత, నడక కూడా నొప్పులు నివారించడంలో సహకరిస్తాయి.

* క్రింద కూర్చునేటప్పుడు కాస్త జాగ్రత్తగా కూర్చోవాలి.

* అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గేమార్గం ఆలోచించాలి.

* ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్, పాలు, ఉర్లగడ్డలు వాడకూడదు.

* విటమిన్ సి కి సంబంధించిన పండ్లు అధికంగా తీసుకోవాలి..జామపండు, మొదలైనవి. కమలాపండు

* వారానికి ఒకసారి ఉపవాసం ఉండటం మంచిది. క్యారెట్జ్యూస్, క్యాబేజ్సూప్ తీసుకుంటే నొప్పులు

తగ్గుతాయి.

* కాస్త ఉప్పుకలిపిన నీటిలో చింతాకులు ఉడికించి నొప్పులున్నచోట ఆనీటిని పోయాలి.





English translation 

Joint pains


 When it comes to joint pains, we fear that medicines and pills are like surgery, but if some principles are followed, some relief is assured.

 * Naturally joint pain is worse in the morning. Apply the ointment to the painful area every night before going to bed.

 * Eucalyptus oil should be applied to the painful area and heated with hot water. Otherwise, after soaking the soft towels in hot water and squeezing them well, the hot towels should be placed on the painful area.

 * Light exercise, cycling, swimming and walking also help in preventing pain.

 * Be careful while sitting down.

 * Those who are overweight should think of a way to lose weight.

 * Especially pain killers, milk, urlagadda should not be used.

 * Fruits related to vitamin C should be consumed in excess..guava, etc. lotus fruit

 * Fasting once a week is good. Taking carrot juice and cabbage soup causes pain

 will decrease.

 * Boil the chickpeas in slightly salted water and pour the water on the painful area.

Migrain Head Pain Articleshow

 మైగ్రేన్ (పార్శ్వపు తలనొప్పి)

తరచుగా తలనొప్పి వస్తే అశ్రద్ధ చేయకూడదు. తలనొప్పి రావడానికి చాలా కారణాలున్నాయి. రక్తపోటు వల్ల మెదడులో కణతుల వల్ల, రక్తనాళాలలో రక్తప్రసరణలో మార్పుల వల్ల, మానసిక ఒత్తిడి వల్ల, నిద్రలేమి వల్ల వచ్చే అవకాశం ఉంది. మగవారిలో రక్తపోటు, మానసిక ఒత్తిడి, మెదడులోని కణుతుల వల్ల తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. మైగ్రేన్ తలనొప్పి స్త్రీలలో అధికంగా చూస్తుంటాం. ఈ తలనొప్పి చాలావరకు తలకు ఒక పక్క భాగంలో వస్తుంది. వాంతులతో కూడిన తలనొప్పి ఉంటుంది. మైగ్రేన్ రావడానికి తలలోని రక్తనాళాలు ఒత్తిడికి లోనయి వాచడం వల్ల వస్తుంది.



పార్శ్వపు తలనొప్పికి కారణాలు:

పార్శ్వపు తలనొప్పికి ముఖ్యకారణం మానసిక ఆందోళన, మానసిక ఒత్తిడి. అనవసరపు ఆలోచనలు, జరిగిపోయిన విషయాలను తరచుగా ఆలోచించడం వల్ల వస్తుంది.


డిప్రెషన్, నిద్రలేమి వల్ల వస్తుంది.

కొంతమంది బయటకు వెళ్లినప్పుడు, సూర్యరశ్మి ద్వారా తలనొప్పి వస్తుంది.

అధికంగా ప్రయాణాలు చేయడం వల్ల వస్తుంది.

స్త్రీలలో హార్మోన్ల సమస్యలు ఏర్పడినప్పుడు వసుంది. ఋతుచకం ముందు గాని. తర్వాత గానివచ్చే అవకాశం ఉంటుంది. గర్భధారణ సమయంలో, స్త్రీలలో ఋతుచక్రం ఆగిపోయినపుడు, ఈ సమస్య తీవ్రంగా వచ్చే అవకాశం ఉంటుంది.

oral contraceptive pills వాడినప్పుడు ఎక్కువగా వస్తుంది.


మైగ్రేన్ దశలు - లక్షణాలు:

చాలా వరకు మైగ్రేన్ దానంతటదే తగ్గిపోతుంది. సాధారణంగా 24 గంటల నుండి 72 గంటలు ఉన్నట్లయితేStatus Migrainosus అంటారు. మైగ్రేన్ నొప్పి 4 దశలలో సాగుతుంది


ప్రాడ్రోమ్ ఫేస్: ఇది నొప్పికి ముందు 2గం||నుండి 2

రోజుల ముందు జరిగే ప్రక్రియ సమూహం. ఈ దశలో చిరాకు, మానసిక ఆందోళన, డిప్రెషన్, ఆలోచనలో మార్పులు రావడం, వాసన, వెలుతురు పడకపోవడం, మెడనొప్పి ఉంటాయి.


ఆరపేస్: ఈ దశ నొప్పి మొదలయ్యే కొద్ది నిమిషాల

ముందు ఉంటుంది. దృష్టిలో చూపు కాస్త మందగించినట్లవడం, చూపులోZigzag lines రావడం, తలలో సూదులతో గుచ్చినట్లవడం, మాటలు తడబడటం, కాళ్లలో నీరసం ఉండటం

నొప్పి దశ: ఈ నొప్పి దశ 2గం.ల నుండి 3 రోజుల


వరకు ఉండే అవకాశం ఉంటుంది. ఈ దశలో వాంతు లు ఉంటాయి. చాలావరకు ఒకవైపునే ఉంటుంది. కాంతికి, ధ్వనికి వారు సెన్సిటివ్గా ఉంటారు. చాలా


పోస్ట్ డ్రోమ్ ఫేస్: నొప్పి తగ్గిన తర్వాత, కొద్దిరోజుల వరకు తల భారంగా ఉండటం, నీరసంగా ఉండటం, శ్రద్ధలేకుండా ఉండటం జరుగుతుంది.


వ్యాధి నిర్ధారణ:

రక్త పరీక్షలు - CBP, ESR

రక్తపోటును గమనించడం

EEGపరీక్ష

సి.టి. స్కాన్ (మెదడు)

MRI

మెదడు పరీక్షలు ఉపకరిస్తాయి


మైగ్రేన్ తలనొప్పి రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు...

మానసిక ఆందోళన తగ్గించుకోవాలి.


అతిగా ఆలోచనలు చేయకూడదు. మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి. దీని కోసం, యోగా, ప్రాణాయామం చేయాలి. ధ్యానం ద్వారా

మానసిక ప్రశాంతత లభిస్తుంది.

తలకు నూనెతో మసాజ్ చేయించుకోవాలి. తలలోని నరాలు రిలాక్స్ అవుతాయి.

తలనొప్పి వచ్చినప్పుడు ప్రశాంత వాతావరణంలో, లైటు తీసేసి నిశ్శబ్దంగా ఉన్నచోట పడుకోబెట్టాలి.


హోమియో వైద్యం:

మైగ్రేన్ తలనొప్పికి హోమియోలో మంచి మందులు ఉన్నాయి. తలనొప్పి... ఘాటైన వాసనలు పీల్చినప్పుడు వస్తే, బెల్లడోనా, లైకోపోడియం, ఇగ్నీషియా ఇవ్వాలి. తరచు తలనొప్పి అధికంగా వస్తే - నేట్రమూర్, సాంగ్యునేరియా, చైనా, సెపియా ఇవ్వాలి. గర్భవతుల్లో తలనొప్పి వస్తే బెల్లడోనా, నక్స్వామికా, సెపియా ఇవ్వాలి. ఎక్కువగా చదవడం వల్ల వస్తే కాల్కేరియా కార్బ్, నేట్రమ్ మూర్, ట్యుబర్కులినమ్ ఇవ్వాలి. ప్రయాణాల వల్ల తలనొప్పి వస్తే - ఇగ్నీషియా, సెపియా, కాక్యులస్, కాలికార్బ్ ఇవ్వాలి. స్కూల్కి వెళ్లే ఆడపిల్లలలో వస్తే కాల్కేరియాఫాస్, నేట్రమ మూర్, పల్సటిల్లా ఇవ్వాలి. పైన తెలిపిన మందులు కేవలం అవగాహనకు మాత్రమే. మందులను నిష్ణాతులైన హోమియో డాక్టర్ని సంప్రదించి తీసుకోవాలి.

stomach bloating. TreatMent HelthTips. Articleshow

కడుపు ఉబ్బరంగా ఉందా ?

కొంతమంది కడుపు ఉబ్బరంగా ఉండడం అనిపిస్తుంటుంది. ఈ సమయాల్లో ఏవో మందులు వేసుకుని సరిపుచ్చుకుంటుంటారు. కానీ కొన్ని చిట్కాలు పాటిస్తే కడుపు ఉబ్బరం సమస్య నుండి బయటపడొచ్చు.


*. పిప్పళ్లు బాగా దంచి చూర్ణం వేసి దానిలో అరస్పూన్ చూర్ణానికి ఒక స్పూన్ నూనె కలిపి రోజు మూడు పూటలా వాడాలి.

*.జీలకర్రను నీటిలో వేసి రసం తీయాలి. ఆ రసాన్ని ప్రతి రోజూ మూడుపూటలా ఒక స్పూన్ చొప్పున తీసుకోవాలి.

*.మారేడు ఆకుల రసం రెండు స్పూన్ల తీసుకోవాలి. అందులో నాలుగు మిరియాలు చూర్ణం వేసి కలిపి తాగితే సమస్య తీరుతుంది.

*.పసుపు కొమ్మును ఒక కప్పు పాలలో వేసి దానిని బాగా మరగపెట్టాలి. దీనిని చల్లార్చి వడగట్టి ఆ పాలను ఉదయం.. సాయంత్రం తాగాలి.


*.ఒక గ్లాసు పాలు తీసుకుని అందులో కొంచెం నేల ఉసిరి ఆకులు వేసి బాగా మరిగించాలి. ఆ పాలను వడగట్టి తాగాలి.

*.పచ్చి కాకరకాయ రసం ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఒక స్పూన్ చొప్పున తీసుకోవాలి.

every age 30 start back pain relief helthy tips article show

 నేటి పురుషులు మరియు మహిళలు ఇద్దరికీ నడుము నొప్పి ఒక సాధారణ సమస్య. ఇంట్లో కొంచెం కష్టమైన పని చేసిన తర్వాత కూడా స్త్రీలకు  నొప్పి మొదలవుతుంది.

joint pains


వంగి ఉంటే నిలబడలేకపోవడం అనే సమస్య కూడా ఉంది. పురుషులు ఎక్కువసేపు వాహనం నడుపుతున్నప్పుడు కూడా తుంటి నొప్పిని అనుభవిస్తారు. ఆ రోజుల్లో, 80 లేదా 90 సంవత్సరాల వయస్సులో కూడా, వారు ఎటువంటి నొప్పి లేకుండా చాలా చురుకుగా ఉండేవారు. కానీ ఈ కాలంలో, చిన్న వయసులోనే తుంటి నొప్పి, కాళ్ల నొప్పి, కీళ్ల నొప్పి వంటి అనేక రకాల నొప్పులు వస్తాయి. దీనికి ప్రధాన కారణం మన ఆహారపు అలవాట్లు.

ఈ తుంటి నొప్పికి ఉత్తమ ఔషధం మరియు మనకు బలాన్నిచ్చేది మనం ఉపయోగించగల మినపప్పు. ఈ మినపప్పును మెత్తగా నూరి తినడం వల్ల నడుము నొప్పికి ఇది మంచి ఔషధంగా మారుతుంది. తెల్ల శనగ కంటే నల్ల శనగ ఎక్కువ పోషకమైనది. మనం బరువు పెరగాలనుకున్నా, ఈ సప్లిమెంట్‌ను రోజూ తీసుకోవచ్చు. మీరు షాంపూకు బదులుగా మినపప్పును రుబ్బుకుని మీ శరీరానికి రుద్దుకోవచ్చు. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది మరియు చల్లదనాన్ని కలిగిస్తుంది.

గర్భధారణ సమయంలో ఈ మూలికను పెద్ద మొత్తంలో తీసుకునే స్త్రీలకు అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఎముక పగుళ్లతో బాధపడుతున్న వ్యక్తులు కూడా పెద్ద మొత్తంలో మినపప్పు తీసుకోవాలి. ఆముదం నూనె స్థానిక మందుల దుకాణాలలో అమ్ముతారు మరియు దీనిని చేతులు మరియు కాళ్ళ నొప్పులకు ఉపయోగించవచ్చు. అంగస్తంభన సమస్య ఉన్నవారు కూడా మినప పప్పు లేదా మినపప్పు తినవచ్చు.

తుంటి నొప్పికి మినప పప్పు తయారు చేయడానికి, అవసరమైన మొత్తంలో మినపప్పు తీసుకొని, బాగా వేయించి, రుబ్బుకోవాలి. రుబ్బిన పిండిని జల్లెడ పట్టాలి. ఇప్పుడు, ఒక పాత్రలో అవసరమైన మొత్తంలో నూనె పోసి, రుబ్బిన మినపప్పు వేసి బాగా కలపండి. మీరు దానికి బ్రౌన్ షుగర్ లేదా బెల్లం జోడించాలి. దానికి తురిమిన కొబ్బరిని జోడించండి. చివరగా, బియ్యం బాగా ఉడికి, మెత్తగా అయిన తర్వాత, దానిని తినవచ్చు. దీన్ని వారానికి రెండు లేదా మూడు సార్లు తీసుకుంటే మీ ఎముకలు బలపడతాయి.


ఈ కాలంలో, మృదులాస్థి అరిగిపోవడం మరియు ఎముక అరిగిపోవడం వంటి సమస్యలు 30 సంవత్సరాల తర్వాతే సంభవిస్తాయి. మీకు ఈ సమస్యలు లేకపోయినా, వారానికి రెండు లేదా మూడు సార్లు మినపప్పు తీసుకోవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

Joint Pain Relief Life Style Helth Tips Articelshow

కాళ్ల నొప్పులు..నివారణకు చిట్కాలు..


*.కాళ్ల నొప్పులు..ఉరుకుల పరుగుల జీవితంలో కాళ్ల నొప్పులు కొంతమందికి అధికంగా వస్తుంటాయి. దీనితో ఈ బాధ నుండి విముక్తి పొందాలని ఏవేవో వాడుతుంటారు. మినరల్ లోపం, మధుమేహం మరియు ఇతర ఆరోగ్య పరిస్థితుల వలన కాళ్ళలో నొప్పి రావచ్చు. ఇలాంటి నొప్పులను కొన్ని రకాల గృహ నివారణలు మరియు సహజ పద్దతులు త్వరగా ఉపశమనం అందిస్తాయి. *. కాళ్లలో నొప్పి.. వాపులకు తగ్గించేందుకు 'ఐస్' ఎంతగానే ఉపయోగపడుతుంది. ఇందుకు ఐస్ ముక్కలను ఓ ప్లాస్టిక్ బ్యాగులో ఉంచాలి. నొప్పిగా ఉన్న ప్రాంతాల్లో ప్లాస్టిక్ బ్యాగ్ తో వలయాకార రూపంలో మసాజ్ చేయాలి. ఇలా ఐస్ బ్యాగ్ తో 10 నిమిషాల పాటు చేయాలి. ఎక్కువ సేపు చేయకూడదు.

*. లవంగాల నూనె కూడా నొప్పులను నివారించడానికి సహాయ పడుతుంది. నొప్పిగా అనిపించిన వెంటనే లవంగాల నూనెను రాయాలి. ఈ నూనెతో మసాజ్ చేయటం వలన రక్త ప్రసరణ సరిగా జరిగి, కండరాలు విశ్రాంతి చెందుతాయి.

*. కొన్ని సమయాల్లో కాళ్లలో బెణుకుతుంటాయి. బెణుకులు మరియు గాయాలకు వెనిగర్ పరిష్కారం చూపుతుంది. ఒక బకెట్ వేడి నీటిని తీసుకోవాలి. అందులో రెండు చెంచాల వెనిగర్ ను వేయాలి.
అందులో రెండు చెంచాల వెనిగర్ ను వేయాలి.

దీనితో పాటు కొంత ఎప్సం సాల్ట్ ను కలుపుకోవాలి.

కలుపుకున్న అనంతరం ఈ బకెట్ లో కాళ్లు పెట్టాలి.

దాదాపు 20 నిమిషాల పాటు కాళ్లను నానబెట్టాలి.

ఇలా చేయటం వలన కాళ్ళ నొప్పుల నుండి

ఉపశమనం పొందుతారు.

Cough Remedies Helth Tips Articles

దగ్గు తగ్గడానికి చిట్కాలు..

దగ్గు తగ్గడానికి ఈ చిట్కాలు పాటించండి: 
రోజంతా నీరు త్రాగి, హైడ్రేటెడ్‌గా ఉండండి.
గోరువెచ్చని నీరు తాగడం వల్ల శ్లేష్మం విడుదల అవుతుంది.
ఆవిరి పీల్చండి.
ధూమపానం వంటి చికాకులను నివారించండి.
క్యాబేజీ, కరక్కాయ, ధనియాలు, మిరియాలు వంటివి తినండి.
అల్లం, ధనియాలు, మిరియాలు వంటి వాటితో కషాయం చేసి తాగండి.
లవంగం బుగ్గన పెట్టుకోండి.
సొంటి కషాయంలో లేదా అల్లం రసంలో తేనె తీసుకోండి.
టీ లేదా నిమ్మకాయతో నీరు తాగండి.
దగ్గు అనేది శ్వాసకోశం నుండి చికాకులను తొలగించడానికి శరీరం చేసే ప్రయత్నం. రాత్రి నిద్రిస్తున్నప్పుడు శ్లేష్మం క్రిందికి జారుతుంది. మేల్కొన్నప్పుడు శ్లేష్మం విచ్ఛిన్నం కావడం వల్ల దగ్గు వస్తుంది. 

దగ్గు తగ్గడానికి ఈ చిట్కాలు పాటించండి: 
రోజంతా నీరు త్రాగి, హైడ్రేటెడ్‌గా ఉండండి.
గోరువెచ్చని నీరు తాగడం వల్ల శ్లేష్మం విడుదల అవుతుంది.
ఆవిరి పీల్చండి.
ధూమపానం వంటి చికాకులను నివారించండి.
క్యాబేజీ, కరక్కాయ, ధనియాలు, మిరియాలు వంటివి తినండి.
అల్లం, ధనియాలు, మిరియాలు వంటి వాటితో కషాయం చేసి తాగండి.
లవంగం బుగ్గన పెట్టుకోండి.
సొంటి కషాయంలో లేదా అల్లం రసంలో తేనె తీసుకోండి.
టీ లేదా నిమ్మకాయతో నీరు తాగండి.
దగ్గు అనేది శ్వాసకోశం నుండి చికాకులను తొలగించడానికి శరీరం చేసే ప్రయత్నం. రాత్రి నిద్రిస్తున్నప్పుడు శ్లేష్మం క్రిందికి జారుతుంది. మేల్కొన్నప్పుడు శ్లేష్మం విచ్ఛిన్నం కావడం వల్ల దగ్గు వస్తుంది. 



గొంతులో గర..గర.. హాయిగా నిద్రపోతున్న వేళ దగ్గు వస్తుంటే ఇబ్బందిగా ఉంటుంది. చిరాకు తెప్పించడమే కాకుండా రాత్రంతా నిద్ర లేకుండా చేస్తుంది. దీనితో తరచూ వైద్యులు దగ్గరకు పరుగెడుతూ వారు ఇచ్చిన మందులను వేసుకుంటుంటారు. తాగే నీటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఇంట్లోనో దొరికే వస్తువులతో దగ్గుకు చెక్ పెట్టవచ్చు. పావు కప్పు గ్లిజరిన్ లో పావు కప్పు తేనె కలపండి. అందులోనే పావు కప్పు నిమ్మసరం కూడా కలిపేయండి. అన్నింటినీ బాగా కలిపిన అనంతరం ఈ మిశ్రమాన్ని ఒక జార్ లో నిల్వ ఉంచుకోవాలి. ఒక టీ స్పూన్ మోతాదులో రోజంతా తరచూ తీసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల దగ్గు సమస్య త్వరగా తగ్గే అవకాశాలున్నాయి.

Monsoon Diseases Treatment HelthTips, Articelshow

వర్షాకాలం రోగాలు..జాగ్రత్తలు.. రోగాలు..జాగ్రత్తలు..


వర్షాకాలం వచ్చేసింది. వాటితో పాటు మేము కూడా వస్తున్నాం అంటూ రోగాలు కూడా వచ్చేస్తుంటాయి. చలి..జ్వరం..జలుబు..ఇతరత్రా అనారోగ్య సమస్యలతో చాలా మంది బాధ పడుతుంటారు. కొంతమంది వర్షంలో తడిస్తే వెంటనే ಜಲುಬು సమస్య వెంటాడుతుంటుంది. మలేరియా, టైఫాయిడ్, కలరా ఇలా మరెన్నో సీజనల్ వ్యాధులు వేధిస్తాయి.

మలేరియా : మురుగు లేదా నిల్వ ఉండే నీటిలో

ఏర్పడే ఆడ అనోఫెల్స్ దోమ ఏర్పడుతుంది. చలి..జ్వరం..కడుపులో నొప్పి..ఒళ్లు నొప్పులు..అతిగా చమట పట్టడం దీని లక్షణం.

దగ్గు : ఇది అంటు వ్యాధి అని చెప్పుకోవచ్చు. వర్షంలో ఎక్కువ సేపు తడిచినా ఏర్పడుతుంది. గొంతు దగ్గు నొప్పి..కండరాల నొప్పులు..ఆయాసం.. ముక్కు కారడం లక్షణాలు.

డయేరియా : కలుషిత ఆహారం..నీటిని

తీసుకోవడం వల్ల డయేరియా వ్యాధి వస్తుంది. ఆయాసం..తిమ్మిరులు.. వాంతులు.. నీరసం..అలసట ఉండడం దీని లక్షణం.

Alzheimer's disease:helth tips. Articcleshow

అల్జీమర్స్ వ్యాధిని నయం చేసే ఆహార పదార్థాలు

అల్జీమర్స్ వ్యాధి లేదా డిమెన్షియా ఒక మనిషి యొక్క ఆలోచనా శక్తిని హరించి, తన దైనందిన పనులు కూడా సక్రమంగా చేసుకొనివ్వకుండా చేస్తుంది. చివరికి ఈ వ్యాధిగ్రస్థులు తమను తాము కూడా మర్చిపోతారు. ఈ వ్యాసంలో అల్జీమర్స్ వ్యాధిని నయం చేసే ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం. చికాగోలో రష్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్ వారు నిర్వహించిన అధ్యయనంలో పరిశోధకులు "మైండ్ డైట్" పేరుతో ఒక ఆహార ప్రణాళికను తయారుచేశారు. ఈ అధ్యయనంలో మైండ్ డైట్ అల్జీమర్స్ వ్యాధి అభివృద్ధి చెందే ప్రమాదాన్ని 53 శాతం మేరకు తగ్గిస్తుంది అని తెలుసుకున్నారు.


ఎవరైతే ఈ ఆహార ప్రణాళికకు కట్టుబడి ఉన్నారో వారిలో అల్జీమర్స్ వ్యాధి తీవ్రత మూడో వంతుకు తగ్గిపోయినట్లు గమనించారు. అల్జీమర్స్ వ్యాధి నివారణకు గల ప్రధాన కారకాలలో ఆహారం కీలకమైన పాత్ర వహిస్తుంది. "మైండ్ డైట్" అభిజ్ఞ శక్తి (విచక్షణ శక్తి) లో క్షీణత రేటును నెమ్మదింపచేసి, మిగిలిన వ్యాధి కారకాలు ఎలా ఉన్నప్పటికి అల్జీమర్స్ వ్యాధి నుండి కాపాడుతుంది. "మైండ్ డైట్" ను ఒక వ్యక్తి తీసుకోవలసిన పది ఆరోగ్యకర ఆహార విభాగాలుగా మరియు తీసుకోకూడని ఐదు అనారోగ్యకర ఆహార విభాగాలుగా విడదీశారు. ఇప్పుడు మనం అల్జీమర్స్ వ్యాధిని నయం చేసే ఆ ఆహార పదార్థాలను గురించి తెలుసుకుందాం.
పచ్చని ఆకు కూరలు: పాలకూర, ఆవ మొక్క

ఆకులు, కేల్ మరియు కోలార్డ్ వంటి పచ్చని ఆకు కూరలలో ఫోలేట్ మరియు విటమిన్ B9 అధికంగా ఉంటాయి. ఇవి అభిజ్ఞ శక్తిని పెంచి ఒత్తిడిని తగ్గిస్తాయి. వీటిలో విటమిన్ ఏ మరియు సి కూడా మెండుగా ఉంటాయి. కనుక వీటిని వారానికి కనీసం రెండు సార్లు అయినా తీసుకోవాలి. వారానికి ఆరు లేదా అంతకన్నా ఎక్కువ సార్లు తీసుకుంటే మెదడుకు అత్యంత ప్రయోజనం చేకూరుతుంది.

పచ్చని ఆకు కూరలు: పాలకూర, ఆవ మొక్క

ఆకులు, కేల్ మరియు కోలార్డ్ వంటి పచ్చని ఆకు కూరలలో ఫోలేట్ మరియు విటమిన్ B9 అధికంగా ఉంటాయి. ఇవి అభిజ్ఞ శక్తిని పెంచి ఒత్తిడిని తగ్గిస్తాయి. వీటిలో విటమిన్ ఏ మరియు సి కూడా మెండుగా ఉంటాయి. కనుక వీటిని వారానికి కనీసం రెండు సార్లు అయినా తీసుకోవాలి. వారానికి ఆరు లేదా అంతకన్నా ఎక్కువ సార్లు తీసుకుంటే మెదడుకు అత్యంత ప్రయోజనం చేకూరుతుంది.

ఎండు ఫలాలు: మైండ్ డైట్ పరిశోధనల ప్రకారం

ఇవి మెదడు ఆరోగ్యాన్ని పెంపొందించే ఆరోగ్యకరమైన చిరుతిళ్ళు. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, పీచుపదార్థాలు మరియు యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి

తినాలి.బాదంపప్పు,జీడిపప్పు మరియు వాల్ నట్లు బాగా తినాలి.


బెర్రీస్: బెర్రీస్ లో మెదడుకు హాని కలిగించే

ఫ్రీరాడికల్స్ నుండి బెర్రీస్ కాపాడతాయి. బెర్రీస్ లో శోథ నిరోధక లక్షణాలు మరియు యాంటీఆక్సిడెంట్లతో పాటు విటమిన్ ఎ మరియు సి లు ఉంటాయి. మైండ్ డైట్ లో ఇవి మాత్రమే సిఫార్సు చేయబడిన పండ్లు. బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్ మరియు చెర్రీకి మెదడును కాపాడే సామర్థ్యం ఉంది. వీటిని కనీసం వారానికి రెండుసార్లు తినాలి.

బీన్స్: అధికముగా పీచుపదార్థాలు మరియు

ప్రొటీన్లు ఉన్నందున బీన్స్ ను మీ ఆహారంలో తప్పనిసరిగా భాగం చేసుకోవాలి. బీన్స్ లో తక్కువ కెలోరీలు మరియు కొవ్వులు మీ మెదడు పదునుగా ఉండటాన్ని ప్రోత్సహిస్తాయి. అల్జీమర్స్ నివారణకు మైండ్ డైట్ లో భాగంగా వీటిని కనీసం వారానికి మూడుసార్లు తినాలి అని పరిశోధకులు సిఫార్సు చేస్తున్నారు.

తృణధాన్యాలు: క్వినోవా, గోధుమలు, ఓట్స్, వరి

మరియు రై వంటి తృణధాన్యాలు మైండ్ డైట్ లో ముఖ్యమైన భాగం. పరిశోధకులు వీటిని కనీసం రోజుకి మూడుసార్లు తినాలి అని సిఫార్సు చేస్తున్నారు. తృణధాన్యాలు తినడం వలన చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది కక్నుక హృద్రోగ సమస్యలు, మధుమేహ సమస్యలు తగుముఖం పడతాయి.
కాఫీ & చాక్లెట్: కాఫీ మరియు చాక్లెట్ మీ

ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అధ్యయనాలలో కాఫీ మరియు ఇటీవలి చాక్లెట్లను అల్జీమర్స్ రోగచికిత్సలో వినియోగించవచ్చని తేలింది. దాల్చినచెక్క మరియు ఆలివ్ ఆయిల్ తో కలిపి వాడితే కాఫీ మరియు చాక్లెట్ లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, వయస్సుతో ముడిపడిన జ్ఞాపకశక్తి పారద్రోలుతాయి. తరిగిపోవడమనే సమస్యను

Back pain relief Tips: helth tips. Life style. Article show

నడుంనొప్పి ఉందా ? చిట్కాలు..

నడుంనొప్పితో పడుతుంటారు. పలువురు ఎంతో బాధ ఎన్నో రకాలైన మందులు..వ్యాయామాలు చేసిన అప్పుడప్పుడు నడుంనొప్పి బాధ పెడుతూ ఉంటుంది. ఇందుకు కొన్ని చిట్కాలు పాటిస్తే నడుంనొప్పి నుండి దూరం కావచ్చు.


*. వెన్నెముకకు బలాన్నించే వ్యాయామాలు, క్రమంతప్పకుండా చెయ్యడం నడుమునొప్పికి చెక్ పెట్టవచ్చు. వల్ల కూడా

*.నడుముకు ఏదైనా దెబ్బ తగిలితే నొప్పి, వాపు వస్తుంది. ఈ సమయంలో వాపు ఉన్న భాగంలో చల్లని లేదా వేడి కాపడం పెట్టడం చేయాలి.

*.నడుము తీవ్రంగా నొప్పి పెడుతున్న సందర్భంలో కొంత సమయం పాటు విశ్రాంతిగా పడుకోవడం మంచిది. కానీ ఈ విశ్రాంతి కొద్ది సమయం పాటు మాత్రమే చేయాలి.

*.వంద గ్రాముల గసగసాలను మెత్తటి పొడిని రెండు చెంచాల మోతాదులో తీసుకుని గ్లాసు పాలలో కలుపుకొని తాగాలి.

*.నడుమునొప్పితో పాటుగా జ్వరం, మలబద్దకం, లేక మూత్రవిసర్జన మీద పట్టు కోల్పోవడం వంటి ఇతర సమస్యలు కూడా బాధిస్తున్నపుడు వెంటనే డాక్టర్ను సంప్రదించాలి.

*. కొబ్బరి, బాదం, నీలగిరి తైలం.. ఇలా ఏదో ఒక నూనెను గోరువెచ్చగా చేసి దాంతో నొప్పి ఉన్న ప్రదేశంలో బాగా మసాజ్ చేయాలి.

*.నడుంనొప్పిని తగ్గించుకోవడానికి సహజసిద్ధమైన
పద్ధతులతో పాటు శరీరంపై తక్కువ తీవ్రతను చూపే యోగా, ఈత.. వంటి సులభమైన వ్యాయామాలను చేయడం మంచిది.

*. నొప్పిని, వాపును తగ్గించడానికి ఐస్ ఎంతగానే ఉపయోగపడుతుంది. కొన్ని ఐస్ ముక్కల్ని ఒక ప్లాస్టిక్ సంచిలో వేసి.. దాన్ని టవల్లో మూటకట్టాలి. నొప్పి ఉన్న ప్రదేశంలో కనీసం పదిహేను నిమిషాల పాటు ఉంచాలి.

Eye helth care tips life style article show

కళ్ల ఆరోగ్యానికి...


ముఖానికి అందాన్ని ఇచ్చేవి ఏంటీ అంటే మొదటగా

'కళ్ళు' అనే సమాధానం వస్తుంది. ఈ కళ్లను

అత్యంత జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది.

శరీరంలో అతి సున్నితమైన భాగాలలో ఒకటి

చర్మం.. తర్వాత కళ్ళు.. చర్మం ఆరోగ్యాన్ని ఎలా

రక్షించుకుంటామో...అదే విధంగా కళ్లు ఆరోగ్యాన్ని

కూడా కాపాడుకోవాల్సి ఉంటుంది. కళ్ళు

ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి ?

*. సరైన ఆహారం తీసుకోవాలి. విటమిన్.. మినరల్స్ కూడిన ఆహారం తీసుకోవాలి. కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత రక్షణ అవసరం. *.కళ్ళు ఎక్కువగా ఎండలో స్ట్రెయిన్ అవ్వకుండా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. *. కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే క్యారెట్ ఉపయోగపడుతుంది. ఒక టేబుల్ స్పూన్ కోకనట్ పౌడర్ ను క్యారట్ జ్యూస్లో మిక్స్ చేయాలి. అంతే మోతాదులో తేనె కూడా కలుపుకుని తాగాలి.

*. మీ కళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆముదం నూనె కూడా ఉపయోగపడుతుంది. రెండు మూడు చుక్కల ఆముదం నూనెను చేతిలోకి తీసుకొని కళ్ళకు అప్లై చేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది.

*. వాటర్ మెలోన్, టమోటో, పాలు, గ్రేప్ ఫ్రూట్ వంటి వాటిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది.
వీటిని తీసుకోవడం వల్ల దీర్ఘకాలంలో ఎలాంటి కంటి సమస్యలు లేకుండా ఉంటాయి.

*. జామ, ఆరెంజ్, పైనాపిల్, రెడ్ మరియు గ్రీన్ చిల్లీ, బెల్ పెప్పర్ను ఆహారంలో చేర్చుకోవడం వల్ల కంటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.