1000 Health Tips: Diabetes కోసం శోధన ఫలితాలు
Diabetes ప్రశ్న కోసం ఔచిత్యం ద్వారా క్రమీకరించిన పోస్ట్‌లను చూపిస్తోంది. తేదీ ద్వారా క్రమీకరించు అన్ని పోస్ట్‌లను చూపించు
Diabetes ప్రశ్న కోసం ఔచిత్యం ద్వారా క్రమీకరించిన పోస్ట్‌లను చూపిస్తోంది. తేదీ ద్వారా క్రమీకరించు అన్ని పోస్ట్‌లను చూపించు

Diabetes Helth Tips : డయాబెటిస్ వారు బ్లాక్​కాఫీ తాగితే ఏమవుతుంది?​నిపుణులు ఏం చెబుతున్నారంటే..

Diabetes ఉన్నవారు బ్లాక్ కాఫీ తాగడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అయితే, కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. నిపుణులు ఏం చెబుతున్నారంటే:

 ప్రయోజనాలు:

   * బ్లాక్ కాఫీ ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడుతుంది, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

   * బ్లాక్ కాఫీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

   * టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించవచ్చని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

   * వ్యాయామం చేసే ముందు బ్లాక్ కాఫీ తాగడం వల్ల పనితీరు మెరుగుపడుతుంది.

 * జాగ్రత్తలు:

   * అధికంగా బ్లాక్ కాఫీ తాగడం వల్ల నిద్రలేమి, ఆందోళన, గుండెల్లో మంట వంటి దుష్ప్రభావాలు కలుగుతాయి. కాబట్టి, మితంగా తీసుకోవడం మంచిది.

   * కాఫీలో ఉండే కెఫిన్ ఇన్సులిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది.

   * షుగర్ టైప్ 1 , 2 ప్రమాదాన్ని పెంచుతుంది.

   * మీకు డయాబెటిస్ ఉంటే, బ్లాక్ కాఫీ తాగడానికి ముందు మీ వైద్యుడిని సంప్రదించడం మంచిది.

   * బ్లాక్​ కాఫీలో క్రీమ్​, పంచదార కలపకుండా తాగడం ద్వారా షుగర్ లెవల్స్​ను తగ్గించుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

 * ఎలా తాగాలి:

   * పాలతో చేసిన కాఫీ కంటే బ్లాక్‌ కాఫీ తాగితే, రక్తంలో చక్కెర స్థాయిలను నేరుగా పెంచదు.

   * మధు మేహ వ్యాధి గ్రస్తులకు బ్లాక్ కాఫీ మంచిది.

   * బ్లాక్ కాఫీ తాగండి, అది కూడా రెండు సార్లు మించకూడదు.

కాబట్టి, డయాబెటిస్ ఉన్నవారు బ్లాక్ కాఫీని మితంగా తాగవచ్చు. అయితే, మీ వైద్యుడిని సంప్రదించి వారి సలహా తీసుకోవడం ఉత్తమం.


diabetes new medicen in hyderabad helth tips benfits ఒంట్లో బ్లడ్​ షుగర్​ను కంట్రోల్​చేయాలంటే

ఒంట్లో బ్లడ్​ షుగర్​ను కంట్రోల్​చేయాలంటే. 

diabetes helth tips


ఇన్సులిన్​ ఇంజెక్షన్​ తీసుకోవాలి.. ట్యాబ్లెట్లు వాడాలి. వాటితో ఒక్కోసారి ఇన్సులిన్​ రెసిస్టెన్స్​కూడా పెరుగుతున్నదన్న వాదనా ఉన్నది. వాటికి చెక్​పెట్టేందుకు నేచురల్​ పరిష్కారాన్ని చూపించింది తెలంగాణకు చెందిన స్టార్టప్ ​సంస్థ పర్పుల్​ లైఫ్​సైన్సెస్. నల్గొండకు చెందిన మణికంఠ రెడ్డి, వికారాబాద్​కు చెందిన రాఘవరెడ్డి కలిసి ఏర్పాటు చేసిన ఈ నేచురల్​ ఔషధ తయారీ స్టార్టప్​కు టీహబ్​సహకారమందిస్తున్నది. పర్పుల్​కార్న్​ నుంచి యాంథో సయనిన్​ను సహజసిద్ధంగా ఎక్స్​ట్రాక్ట్​ చేసి.. వాటికి పసుపు, మెంతుల నుంచి సహజంగా తీసిన పదార్థాలను కలపడం ద్వారా డయాబెటిస్​ను తగ్గించే మందును పర్పుల్​లైఫ్​సైన్సెస్​ సంస్థ తయారు చేస్తున్నది. ప్రస్తుతం ఇది ట్రయల్స్​ దశలో ఉన్నదని మణికంఠ రెడ్డి, రాఘవరెడ్డి చెప్తున్నారు. అన్ని ట్రయల్స్​ పూర్తయ్యాక అతి త్వరలోనే దీనిని మార్కెట్​లోకి తీసుకొస్తామంటున్నారు. తొలుత డయాబెటిస్​ను కంట్రోల్​ చేసే మందులతో కలిపి ఈ మందును ఇస్తారని వారు పేర్కొన్నారు. క్రమంగా ఇన్సులిన్​ రెసిస్టెన్స్​ తగ్గాక.. ఔషధాల అవసరం లేకుండానే ఈ సహజమైన మందును వాడొచ్చని, షుగర్​ను కంట్రోల్​ చేసుకోవచ్చని చెబుతున్నారు. 


ప్రత్యేకంగా పర్పుల్​ కార్న్​ పంట..

మణికంఠ రెడ్డి, రాఘవ రెడ్డి.. డయాబెటిస్​ ఔషధమే కాకుండా ఇప్పటికే సోరియాసిస్​ను తగ్గించే సోకేర్​అనే సహజసిద్ధమైన ఆయిల్​ను తయారుచేశారు. అలాగే, శ్వాసకోశ సంబంధ సమస్యలు సహా ఐదు రకాల మందులను తయారు చేస్తున్నట్టు వారు చెబుతున్నారు. ఈ అన్ని ఔషధాల్లోనూ వీరు కామన్​కాంపొనెంట్​గా యాంథో సయనిన్​ను తీసుకుంటున్నారు. దానినీ సహజసిద్ధంగానే తయారు చేస్తున్నారు. అందుకోసం తన స్వస్థలం తిప్పర్తిలో తమకున్న వ్యవసాయ భూమిలోనే పర్పుల్​కార్న్​ను ప్రత్యేకంగా పండిస్తున్నట్టు మణికంఠ రెడ్డి చెప్పారు. దానిని ప్రాసెస్​ చేసి యాంటీ ఆక్సిడెంట్​గా పనిచేసే యాంథోసయనిన్​ను ఎక్స్​ట్రాక్ట్​ చేస్తున్నామని వివరించారు. సోరియాసిస్​ కోసం తయారు చేసిన సో కేర్​ ఆయిల్​తో మంచి ఫలితాలు వస్తున్నాయని చెప్పారు.

Does eating white bread cause diabetes and obesity?

 ఈ రోజుల్లో చాలా మంది వైట్ బ్రెడ్‌ని తింటున్నారు. ముఖ్యంగా ఆరోగ్యం బాగోలేనప్పుడు చాలా మంది వైట్ బ్రెడ్ తెచ్చుకుని పాలతో కలిపి తీసుకుంటున్నారు. అంతేకాకుండా బ్రెడ్ ఆమ్లెడ్, బ్రెడ్ పకోడా, బ్రెడ్ జామ్ రకరకాలు ప్రయత్నిస్తున్నారు. చాలా మంది వైట్ బ్రెడ్ ఆరోగ్యానికి మంచిదని భావిస్తున్నారు. అయితే, ఓ యూట్యూబ్ వీడియోలో వైట్ బ్రెడ్ తినడం వల్ల డయాబెటిస్, ఊబకాయం వస్తుందని పేర్కొన్నారు. ఇందులో నిజనిజాలు తెలుకోవడానికి నిపుణుల్ని సంప్రదించడం జరిగింది. వారు ఏం చెప్పారంటే..







ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అలాంటి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇక, మనం తినే ఆహారం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలు ఉన్నాయి. అంతేకాకుండా ఆరోగ్యానికి హాని కలిగించే ఫుడ్స్ కూడా ఉన్నాయి. అందుకే తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది పడితే అది తింటే కచ్చితంగా ఆరోగ్యానికి ముప్పు కలుగుతుంది. ఇక, ఈ రోజుల్లో డయాబెటిస్, ఊబకాయం సమస్యలు చాలా మందిని వేధిస్తున్నాయి.

ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే తినే ఆహారంపై దృష్టి పెట్టాలి. అయితే, ఈ రోజుల్లో చాలా మంది వైట్ బ్రెడ్‌ని తింటున్నారు. ముఖ్యంగా ఆరోగ్యం బాగోలేనప్పుడు చాలా మంది వైట్ బ్రెడ్ తెచ్చుకుని పాలతో కలిపి తీసుకుంటున్నారు. అయితే, వైడ్ బ్రెడ్‌ తినడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే చాలా మంది వైడ్ బ్రెడ్ బదులు బ్రౌన్ బ్రెడ్ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, వైడ్ బ్రెడ్ తినడం వల్ల ఊబకాయం, మధుమేహం వస్తాయని ఓ యూట్యూబ్ వీడియోలో ఉంది. ఇందులో నిజం తెలుసుకోవడానికి మా ఫ్యాక్ట్ చెక్ బృందం నిపుణుల్ని సంప్రదించింది. ఈ విషయంపై నిపుణులు ఏం చెప్పారో ఇక్కడ తెలుసుకుందాం.



యూట్యూబ్ వీడియోలో వైట్ బ్రెడ్ తినడం ఆరోగ్యానికి ప్రమాదమని తెలిపారు. వైడ్ బ్రెడ్‌ని 100 శాతం మైదాతో తయారు చేస్తారని.. ఇది ఆరోగ్యానికి మంచిది కాదని పేర్కొన్నారు. వీటిని తినడం వల్ల డయాబెటిస్, ఊబకాయం ముప్పు పెరుగుతుందని తెలిపారు. వైట్ బ్రెడ్ బదులు బ్రౌన్ బ్రెడ్ లేదంటే ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి ఇంటి టిఫెన్స్ చేయడం మేలని పేర్కొన్నారు. అంతేకానీ వైడ్ బ్రెడ్‌తో పకోడా, జామ్‌తో తినడం, బ్రెడ్ ఆమ్లెట్ లాంటివి తినవద్దని తెలిపారు. అయితే, ఇందులో నిజమెంత? డాక్టర్ ఏం చెప్పారు?

డాక్టర్ ఏం చెప్పారంటే..
యూట్యూబ్ వీడియోలో ఉన్న సమాచారం నిజమో లేదో తెలుసుకోవడానికి ది డైట్ ఎక్స్‌పర్ట్స్‌ సీఈవో, హెడ్ డైటీషియన్ అయిన సిమ్రమ్ కతురియాను సంప్రదించడం జరిగింది. వైట్ బ్రెడ్‌లో కేలరీలు ఎక్కువగా ఉంటాయని.. ఇందులో పోషకాలేమీ లేవని సిమ్రమ్ కతురియా తెలిపారు. వైట్ బ్రెడ్‌లో అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇది రక్తంలోని గ్లూకోజ్ స్థాయిల్లో ఆకస్మిక మార్పులకు కారణమన్నారు.

వైట్ బ్రెడ్ తినడం వల్ల శరీరంలో ఇన్సులిన్ తగ్గుతుంది. దీంతో టైప్ -2 డయాబెటిస్ వస్తుందని తెలిపారు. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అకస్మాత్తుగా పెరగడం వల్ల ఆకలి పెరుగుతుందని.. దీంతో కొవ్వు స్థాయిలు పెరిగి ఊబకాయం వచ్చే ఛాన్స్ ఉందని తెలిపారు.


చివరికి ఏం తేలిందంటే..మా ఫ్యాక్ట్ చెక్ విచారణలో యూట్యూబ్ వీడియోలో ఉన్న సమాచారం దాదాపు నిజమని తేలింది. వైట్ బ్రెడ్ వల్ల ఊబకాయం, డయాబెటిస్ వచ్చే ముప్పు ఉందని నిపుణులు తెలిపారు. వైడ్ బ్రెడ్ బదులు గింజలు, తృణధాన్యాలు, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు వంటి ఆహారంలో చేర్చుకోవాలని వారు పేర్కోన్నారు.





Diabetes check: షుగర్ కు చెక్ పెట్టండిలా..Helth Tips Articleshow

షుగర్ కు చెక్ పెట్టండిలా..


రోజు రోజుకు డయాబెటస్ వ్యాధి గ్రస్తులు ఎక్కువవుతున్నారు. దీనితో వ్యాధి తీవ్రతను తగ్గించుకోవడానికి పలు ప్రయత్నాలు చేస్తుంటారు. ఫలితం కనిపించకపోవడంతో నిరుత్సాహానికి గురవుతుంటారు. మనం నిత్యం తీసుకొనే ఆహారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే షుగర్ ను కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది.

*. డయాబెటిస్ ఉన్నవారు తేనెను నిత్యం ఏదో ఒక విధంగా తీసుకోవాలి.

*. వెల్లుల్లిని ఉపయోగించడం వల్ల ఫలితం ఉంటుంది. ఇందులో అలియం సాటివం అనే రసాయనం ఉంటుంది. గ్లూకోజ్ స్థాయిలను అదుపు చేస్తుంది.

*. పరగడుపున 8 గ్లాసుల నీటిని తాగాలి. ఓ గంట పాటు వాకింగ్ చేయాలి..

*. బీట్రూట్ దుంప, మెంతి ఆకు లేదా మెంతుల పొడి, కలబంద, వేప, తులసి వంటి మొక్కల ఆకులను ఉదయం, సాయంత్రం తిని తేడా గమనించండి.

*. ఉసిరి రసం, లేదా ఉసిరిని ఇతర ఆహార పదార్ధాలలో కలిపి వాడటం కూడా షుగర్ రోగులకు ప్రయోజనం చేకూరుస్తుంది.

*. గ్రీన్ టీ బ్లడ్ షుగర్ స్థాయిని తగ్గించి, శరీరంలోని ఇన్సులిన్ స్థాయిలను పెంచుతుంది.

Diabetes tips food fruits helth benfits

 మధుమేహులు తీసుకోదగ్గ ఆహారం... పండ్లు...

మధుమేహం (డయాబెటిస్ మెల్లిటస్) నియంత్రణలో ఉండడం అన్నది ఆహారంపైనే ఆధారపడి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతుంటారు. తీసుకునే ఆహారంలో ఉండే కాంపోనెంట్లు రక్తంలో చక్కెరలు పెరగడం, తరగడాన్ని నిర్దేశిస్తాయి. అందుకే మధుమేహం బారిన పడిన వారు మందుల కంటే ముందు ఏ తరహా ఆహారం తీసుకోవాలి, దేన్ని తీసుకోరాదన్న అవగాహన పెంచుకోవాలి. కనుక వారు తీసుకోవాల్సిన ఆహారం, పండ్ల గురించి పోషకాహార, వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం.


కాకరకాయ

షుగర్ ఉన్న వారు కాకరకాయలు తింటే మంచిదని మన చుట్టూ ఉన్న వారిలో చాలా మంది చెబుతుంటారు. రక్తంలో చక్కెర నిల్వలు పెరగకుండా నియంత్రిస్తుందని అలా చెబుతారు. ఎందుకంటే కాకరకాయలో ప్లాంట్ ఇన్సులిన్ అధిక మోతాదులో ఉంటుంది. ఇది బ్లడ్ షుగర్ స్థాయులను సమర్థవంతంగా నియంత్రిస్తుంది. రోజూ ఉదయం రెండు నుంచి మూడు కాకరకాయల నుంచి రసం తీసుకుని తాగొచ్చు. అలాగే, కాకరకాయల్లోని గింజలను ఎండబెట్టి పొడి చేసుకుని ఓ చెంచాడు నీటిలో కలుపుకుని రోజూ తాగినా మంచి ఫలితం ఉంటుంది.

మెంతి

మధుమేహ నియంత్రణకు మనలో ఎక్కువ మంది మెంతులను తీసుకోవడం చూస్తుంటాం. ఓ చెంచాడు మెంతులను రోజూ రాత్రి గ్లాసు నీటిలో వేసుసుకుని మరుసటి రోజు ఉదయం నీటిని మాత్రం తాగాలి. మిగిలిన మెంతులను చట్నీ చేసుకుని తినడం లేదా చపాతీలో కలుపుకుని తినడం చేయొచ్చు.


వెల్లుల్లి

వెల్లుల్లి సహజంగా రక్తపోటు నియంత్రణకు మంచిగా ఉపకరించే ప్రకృతి సిద్ధ ఔషధం. అంతేకాదు డయాబెటిస్ నియంత్రణకు కూడా ఉపయోగపడుతుంది. ఇందులో జింక్, సల్ఫర్ ఇన్సులిన్ కాంపోనెంట్స్ వుంటాయి. ఇక వెల్లుల్లిలో ఉండే పొటాషియం మూత్రం ద్వారా వెళ్లిపోయే దాన్ని భర్తీ చేస్తుంది. అందుకే ప్రతీ రోజూ ఆహారంలో వెల్లుల్లిని భాగం చేసుకోవాలి.


అవిసె గింజలు (ఫ్లాక్స్ సీడ్)

అవిసె గింజల్లో ఓమెగా ఫ్యాటీ 3 యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుతాయి. ప్రొటీన్, ఫైబర్ ఈ గింజల నుంచి లభిస్తాయి. ఇందులో ఉండే మెగ్నీషియం కణాలు ఇన్సులిన్ ను గ్రహించేందుకు తోడ్పడతాయి. ప్రతీ రోజూ ఉదయం నిద్ర లేచిన తర్వాత ఓ చెంచాడు గింజలను తీసుకోవడం ద్వారా మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు.

దాల్చిన చెక్క

గ్లూకోజ్ ఉత్పత్తిని మెరుగుపరిచి కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో దాల్చిన చెక్క చక్కగా పనిచేస్తుందని పలు అధ్యయనాలు తేల్చాయి. దాల్చిన చెక్కను నీటిలో వేసి మరిగించి మధుమేహంతో గుర్తిస్తారు. బాధపడేవారు నీటిని తాగితే మార్పును


పీచు పదార్థాలు

ఆహారంలో భాగంగా పీచు అధికంగా ఉండే వాటిని తీసుకోవడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్, చక్కెర నిల్వలు నియంత్రణలో ఉంటాయి. ఎందుకంటే పీచు ఉండే పదార్థాలు వెంటనే గ్లూకోజ్ గా మారవు. వీటి జీర్ణ ప్రక్రియ నిదానంగా ఉంటుంది. కనుక చక్కెరలు కొంచెం కొంచెంగా విడుదల అవుతాయి. ఓట్స్, పాలిష్ పట్టని ముడి బియ్యం, గోధుమల్లో పీచు ఎక్కువగా లభిస్తుంది.


బీన్స్

బీన్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కూరగాయల్లో ఒకటి. ఇందులో పీచు దండిగా ఉంటుంది. మన జీర్ణ వ్యవస్థలో ఎక్కువ సమయం పాటు ఇది ఉంటుంది. దీంతో కడుపు నిండినట్టు భావన కలుగుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి, మధుమేహంతో ప్రయోజనకారి. బాధపడేవారికి ఎక్కువ

బార్లీ

బార్లీలో నీటిలో కరిగిపోయే ఫైబర్, కరిగిపోని ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. సూప్ గానూ లేదా సలాడ్స్ లోనూ కలిపి తీసుకోవచ్చు. దీన్ని తీసుకోవడం వల్ల ఆహార సేవన అనంతరం రక్తంలో బ్లడ్ షుగర్ ఒక్కసారిగా పెరగడాన్ని 70 శాతం వరకు నియంత్రిస్తుంది. దీంతో రక్తంలో చక్కెర నిల్వలు అదుపులో ఉంటాయి.


క్యారెట్స్

క్యారట్లలో కొద్ది మోతాదులో షుగర్ ఉంటుంది. కనుక మధుమేహం ఉన్న వారు వీటిని తీసుకోవద్దని చెబుతుంటారు. కానీ, ఈ మోతాదు తక్కువే గనుక తీసుకోవచ్చు. ఎందుకంటే క్యారట్లలో సహజమైన బీటా కెరోటిన్ పుష్కలంగా లభిస్తుంది. ఇది డయాబెటిస్ నియంత్రణకు విషయాన్ని గుర్తించాలి. ఉపకరించేదన్న


తోటకూర

రోజూ తోటకూరను ఆహారంలో భాగం చేసుకున్నా ఫలితం కనిపిస్తుంది. తోటకూర ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుందని... దాంతో రక్తంలోని చక్కెర నిల్వలను కణాలు చక్కగా అందిపుచ్చుకుంటాయని శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో భాగంగా గుర్తించడం ස0යි.


పాలు

ఫ్యాట్ తక్కువగా ఉండే పాలను రోజూ రెండు కప్పుల వరకు తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. ఇందులో ఉండే ప్రొటీన్లు రక్తంలో షుగర్ నిల్వల నియంత్రణకు తోడ్పడతాయి. పెరుగు, మజ్జిగ తీసుకోవడం కూడా మంచిదే.


ఓట్ మీల్

ఓట్స్ లో నీటిలో కరిగిపోయే ఫైబర్ ఉంటుంది. నీటితో కలిపితే పేస్ట్ గా మారడం జరుగుతుంది. ఈ ఫైబర్ జీర్ణ ఎంజైమ్ లు, ఆహారంలోని పిండి పదార్థాల మధ్య ఓ లేయర్ గా పనిచేస్తుంది. దీంతో ఆహారంలోని కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెరగా మారడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. బ్లడ్ షుగర్ ఒక్కసారిగా పెరిగిపోదు. బ్రేక్ ఫాస్ట్, సూప్ లలో భాగంగా దీన్ని తీసుకోవడం ఫలితాన్నిస్తుంది.


ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్ లో ఉండే మంచి ఫ్యాట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగకుండా అడ్డుకుంటుంది. ఆలివ్ ఆయిల్ జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది.

క్యాబేజీ

క్యాబేజీలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇందులో క్రోమియం అధికంగా ఉంటుంది. దీర్ఘకాలంలో రక్తంలో షుగర్ నియంత్రించడంలో ఇది కీలకంగా వ్యవహరిస్తుంది. మధుమేహంతో బాధపడుతున్న వారు ఆహారంలో భాగంగా దీన్ని తీసుకోవడం నిపుణులు. మంచిదంటున్నారు పోషకాహార


కొద్ది కొద్దిగా ఆహారం

షుగర్ వ్యాధితో బాధపడేవారు ఎట్టి పరిస్థితుల్లోనూ భారీ భోజనాల జోలికి వెళ్లొద్దు. ఒకేసారి పెద్ద మొత్తంలో ఆహారం తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ స్థాయులు అమాంతం పెరిగిపోతాయి. దీనికి బదులు స్వల్ప పరిమాణంలో ప్రతీ మూడు గంటలకోసారి తీసుకోవడం మంచిది. అలాగే, ఎట్టి కారణాల వల్లనూ ఆహారాన్ని మానేయకూడదు.


నట్స్

నట్స్ లో మంచి ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ను తగ్గిస్తాయి. దీంతో బ్లడ్ షుగర్ నియంత్రణ తేలిక అవుతుంది. నట్స్ లోని విటమిన్ ఈ, యాంటీ ఆక్సిడెంట్లు కణాలను కాపాడతాయి. దీంతో నాడులు, నయనాలు దెబ్బతినకుండా రక్షణ ఉంటుంది. వీటిలో ఉండే ఫైబర్, మెగ్నీషియం రక్తంలో చక్కెరల నియంత్రణకు తోడ్పడతాయి.

దానిమ్మ (పొమెగ్రనేట్స్)

ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షణ కల్పిస్తాయి. దీర్ఘకాలంగా వ్యాధులతో బాధ పడేవారికి దానిమ్మ చాలా మంచిది. ఇందులో చక్కెరలు స్వల్ప స్థాయిలో ఉంటాయి గనుక మధుమేహం గల వారు తీసుకోవచ్చు.


పుచ్చకాయ (వాటర్ మెలాన్)

ఇందులో గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది. వాస్తవానికి మధుమేహులు గ్లైసిమిక్ ఇండెక్స్ (జీఐ) తక్కువగా ఉన్న వాటినే తీసుకోవాలి. ఎందుకంటే జీఐ ఎక్కువగా ఉంటే బ్లడ్ షుగర్ పెరుగుతుంది. అయితే, పుచ్చకాయలో జీఐ ఎక్కువగానే ఉన్నా గ్లైసిమిక్ లోడ్ అన్నది తక్కువ. కనుక పరిమితంగా తీసుకోవచ్చని నిపుణులు చెబుతారు. పుచ్చకాయలో అధికంగా ఉండే పొటాషియం కిడ్నీల పనితీరు చక్కగా ఉండేందుకు ఉపకరిస్తుంది. షుగర్ వ్యాధి ఉన్న వారిలో కిడ్నీల వైఫ్యలం ముప్పు ఉంటుంది. ఇక డయాబెటిస్ లో నరాలు దెబ్బతినడం కూడా జరుగుతుంది. కానీ, పుచ్చకాయలో ఉండే లైకోపీన్ దీన్ని నివారిస్తుంది.

కమలాలు

డయాబెటిస్ ఉన్న వారు విటమిన్ సి తీసుకోవడం ఎంతో అవసరం. కమలా పండు రోజుకు ఒక్కటి తీసుకున్నా ఆ మేరకు లభిస్తుంది. ఈ పండు తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ స్థాయులు పెరిగిపోతాయన్న భయం అక్కర్లేదు. చక్కెర స్థాయులు తక్కువే.


బొప్పాయి

బొప్పాయిలో విటమిన్, మినరల్స్ సమృద్ధిగా ఉన్నాయి గనుక మధుమేహులకు ఈ పండు మంచి చేస్తుంది.


జామ

మధుమేహాన్ని నియంత్రించే గుణాలు జామలో ఉన్నాయి. సాధారణంగా షుగర్ వ్యాధిగ్రస్తులకు మలబద్దకం సమస్య వేధిస్తుంది. జామకాయలో ఉండే పీచు కారణంగా విరేచనం సాఫీగా జరుగుతుంది. జామలో విటమిన్ ఏ, సీ అధికంగా ఉంటాయి. జీఐ మోస్తరు స్థాయిలో ఉంటుంది గనుక జామపండును రోజుకు ఒక్కటి తినడం ప్రయోజనదాయకం.


నేరేడుపండ్లు (జామూన్)

ఈ పండ్లు మధుమేహాన్ని మంచిగా కంట్రోల్ చేయగలవని ఎన్నో అధ్యయనాల్లో తేలింది. నేరేడు పండు తిన్న తర్వాత అందులో ఉండే గింజలను పౌడర్ చేసుకుని తీసుకున్నా మంచి ఫలితం కనిపిస్తుంది. ఎందుకంటే గింజల్లో గ్లూకోసైడ్ ఉంటుంది గనుక. ఈ గ్లూకోసైడ్ ఆహారంలోని పిండి పదార్థాలు గ్లూకోజ్ గా మారకుండా అడ్డుకుంటుంది.


యాపిల్స్

యాపిల్ లో ఉండే జీఐ వేల్యూ 20. కొన్ని రకాల యాపిల్స్ లో ఇంతకంటే తక్కువే ఉంటుంది. కనుక రోజూ యాపిల్ ను నిక్షేపంగా తీసుకోవచ్చు. బ్లూ బెర్రీస్ లేదా ద్రాక్ష పండ్లతో కలిపి యాపిల్ తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ రిస్క్ ను తగ్గుతుందని అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ పేర్కొంది.


ఉసిరి

ఉసిరిలో పుష్కలంగా విటమిన్ సి, ఫైబర్ వుంటాయి. కనుక మధుమేహం ఉన్న వారు ఉసిరితో చేసిన వంటలు తీసుకోవడం మంచిది.

వీటిని తగ్గించేయడం శ్రేయస్కరం

సాల్ట్ ను విడిగా తీసుకోవద్దు. వంటల్లోనూ చాలా తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది. ఎందుకంటే కూరగాయల్లో సహజంగానే ఉప్పు లభిస్తుంది. అది మన శరీరానికి సరిపోతుంది. ఎక్కువైతే ఇది సైలంట్ కిల్లర్. అలాగే, పంచదారను కూడా దాదాపుగా మానేయడమే ఉత్తమం. ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని చాలా వరకు తగ్గించేయాలి. ఆయిల్ మోతాదు మించకుండా చూసుకోవాలి. మాంసాహారులు దాన్ని విడిచి శాకాహారానికి మళ్లడం మంచిది. హోల్ మిల్క్ (ఎక్కువగా ఫ్యాట్ ఉండేవి) తీసుకోవద్దు. టీ, కాఫీ ఏదైనా రెండు కప్పులు మించకుండా చూసుకోండి. గోధుమలను బాగా శుద్ధి చేయగా చివరికి పిప్పిగా మిగిలే మైదా వినియోగాన్ని మానేయాలి. జీఐ ఎక్కువగా ఉండే పాలిష్డ్ రైస్ ను మానేయాలి. బ్రౌన్ రైస్ మంచిది. ఇది అరగడం కష్టంగా ఉంటే ఒక్కసారి పాలిష్ పట్టిన బియ్యాన్ని వాడుకోవచ్చు. ఆలుగడ్డలు, బ్రెడ్స్, అరటి పండ్లు వీటిలో జీఐ ఎక్కువగా ఉంటుంది. వీటికి దూరంగా ఉండాలి.


ఈ వేళల్లో తప్పనిసరిగా....

ఉదయం 5-7 గంటల్లోపు నిద్ర లేచే వారు తప్పకుండా వేకప్ స్నాక్ తీసుకోవాలి. 7 గంటల తర్వాత నిద్ర లేచే వారు 7-9 మధ్య బ్రేక్ ఫాస్ట్ కు వెళ్లాలి. ఉదయం 7 లోపు లేచిన వారు వేకప్ స్నాక్ తీసుకున్నా... వారు కూడా 7-9 మధ్య బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఉదయం 10-11.30మధ్య స్నాక్ తీసుకోవాలి. మధ్యాహ్నం 12-2.30 మధ్య లంచ్ కు సమయం నిర్ణయించుకోవాలి. మధ్యాహ్నం 3.30 నుంచి 5.30 మధ్య స్నాక్ తీసుకోవాలి. డిన్నర్ సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య సమయం కేటాయించుకోవాలి. ఆహారం నుంచి ఆహరానికీ మధ్య 3 గంటలకు మించకుండా చూసుకోవాలి. డిన్నర్ తర్వాత గంటన్నర నుంచి రెండు గంటల విరామం ఇచ్చి అప్పుడు నిద్రకు వెళ్లడం మంచిది. ఏ ఆహారం తీసుకున్నా గానీ అది 60:20:20 రేషియోలో ఉండాలి. అంటే కార్బోహైడ్రేట్లు, ఫ్యాట్స్, ప్రొటీన్లు ఈ నిష్పత్తిలో ఉండేలా చూసుకోవాలి.


వేకప్ స్నాక్

రాత్రి నీళ్లలో నాన బెట్టిన మెంతులను ఉదయం వేకప్ స్నాక్ గా తీసుకోవచ్చు. లేదా యాపిల్ పండు. లేదా రాత్రి నీటిలో నానబెట్టిన ఐదారు బాదం గింజలు. వాటికి తోడు మూడు వాల్ నట్స్. లేదా చెంచాడు అవిసె గింజలను వేయించుకుని తినొచ్చు. ఉడకబెట్టిన గుడ్డు లేదా ఆమ్లెట్. టమాటాను జ్యూస్ లా చేసుకుని అందులో కాస్త మిరియాల పొడి వేసుకుని ఖాళీ కడుపుతో లాగించేయవచ్చు.


బ్రేక్ ఫాస్ట్

ఓట్స్ ను ఉప్మాగా చేసుకుని తీసుకోవచ్చు. ఇడ్లీ, మినప దోశ లేదా పెసర దోశ (ఆయిల్ తక్కువతో), కాయగూరలతో చేసిన సేమ్యా ఉప్మా. లేదంటే నానబెట్టిన పెసలు లేదా శనగలు వంటి వాటితో గుగ్గిళ్ల వంటివి చేసుకుని లేదా విడిగానూ తీసుకోవచ్చు. వీటికి కొన్ని బీట్ రూట్, బాదం, టమాటా వంటివి కలుపుకున్నా సరే. పాలకూరతో కలిపి చేసిన చపాతీ లేదా మెంతులతో కలిపి చేసిన చపాతీ తినొచ్చు.


స్నాక్ (11 గంటల సమయంలో)

యాపిల్ తీసుకోవచ్చు. లేదా పైన చెప్పుకున్న పండ్లలో ఏదేనీ ఒకదాన్ని తీసుకోవచ్చు. ఓ గ్లాసుడు బటర్ మిల్క్ తాగితే అందులో ఉండే మంచి బ్యాక్టీరియా జీర్ణ వ్యవస్థలోకి చేరి ఆ రోజు జీర్ణక్రియ సవ్యంగా సాగేందుకు తోడ్పడుతుంది. కీరదోస, క్యారట్ ముక్కలు తీసుకోవచ్చు. సమోసా లేదా పకోడి వంటివి. బటర్ మిల్క్ తీసుకోకపోతే గ్లాసు పాలు.


లంచ్

బ్రౌన్ రైస్ లేదా పరిమితంగా వైట్ రైస్, కాయగూరల మిక్స్ (కీరదోస, క్యారట్లు వంటి ముక్కలు), ఓ చపాతీని, పప్పు తీసుకోవచ్చు. అరటి కూర తీసుకోవచ్చు. ఆలూ పరాటాను కూడా భాగం చేసుకోవచ్చు.


సాయంత్రం స్నాక్

టీ లేదా కాఫీ, కొబ్బరి ముక్కలు, డ్రై ఫ్రూట్స్ (డేట్స్, వాల్ నట్స్, అంజీర, జీడిపప్పు తదితర). షుగర్ లేని బిస్కెట్లు రెండు లేదా మూడు. లేదా వేయించిన శనగపప్పు.


డిన్నర్

మల్టీ గ్రెయిన్ ఆటా పిండితో చేసిన రోటీలు, క్యాబేజీ లేదా క్యాలీఫ్లవర్ తో చేసిన కూరను తీసుకోవచ్చు. రాగి పిండితో చేసిన దోశను తీసుకోవచ్చు. డిన్నర్ తర్వాత నిద్రకుముందు ఓ కప్పు వేడి పాలు.

chemicals used bananas eating stomach liver kidney diabetes brething problems

 రూ. 60కే ఇంటికి క్యాన్సర్‌ని తెచ్చుకోకండి.. మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే..






















అరటి పండులో లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని పోషకాల పవర్ హౌస్ అంటారు. ఈ పండులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. కాబట్టి రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత దీనిని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు మీ శరీరానికి అందుతాయి. ఇందులో ఎక్కువగా పొటాషియం ఉంటుంది. ఇది అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. అలాగే అరటిలో సహజ చక్కెర అధికంగా ఉంటుంది. రోజు తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అరటి పండు ఎనర్జీ బూస్టర్‌లా పనిచేస్తుంది. అంతేకాకుండా వ్యాయామాలు, జిమ్ చేసేవారు అరటిపండును తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతాయి. అరటిపండు అనేది పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ B6, ఫాస్పరస్ వంటి విటమిన్లు, ఖనిజాల గని.

జీర్ణశక్తిని బలోపేతం చేయడం, బరువు తగ్గడం, బరువు పెరగడం, బలమైన ఎముకలు, శక్తి స్థాయిలను పెంచడం, గుండెను ఆరోగ్యంగా ఉంచడం, రక్తంలో చక్కెరను నియంత్రించడం వంటి అనేక ప్రయోజనాలను అరటిపండు అందిస్తుంది. కానీ, ఇవన్నీ పొందాలంటే.. మీరు సహజంగా పండిన అరటిపండును తినాలి.

అయితే మీరు తినే అరటిపండ్లను ప్రమాదకరమైన రసాయనాలతో నిండి ఉన్నాయని మీకు తెలుసా..? మనం కేవలం రూ. 60కే డజన్ అరటి పండ్లు కొని.. మన ఇంటికి క్యాన్సర్ తెచ్చుకుంటున్నాం. పక్వానికి రాక ముందు అరటి పండ్లను తెంపేసి.. కార్బైడ్ రసాయనాన్ని ఉపయోగించి పండిస్తున్నారు. దీంతో.. మీ శరీరంలో విషం కలుస్తుంది. అసలు కార్బైడ్ అంటే ఏంటి..? దీనికి ఎలా చెక్ పెట్టాలో ఇక్కడ తెలుసుకుందాం.

కార్బైడ్ అంటే ఏంటి..?

అరటిపండ్లతో పాటు.. ఇతర పండ్లను పండించడానికి కార్బైడ్, ముఖ్యంగా కాల్షియం కార్బైడ్‌ను వినియోగిస్తున్నారు. ఈ రసాయనం పండ్లలోని తేమను ఎండబెట్టి.. వాటిలో ఇథైల్ అనే వాయువును ఉత్పత్తి చేస్తుంది. ఇథైల్ పండ్ల లోపల వేడిని ఉత్పత్తి చేస్తుంది. దీంతో.. పండ్లు పక్వానికే ముందు పండిపోతున్నాయి. కాల్షియం కార్బైడ్ వాడకాన్ని చాలా ప్రాంతాల్లో నిషేధించారు. కానీ, ఎక్కువ లాభాలు ఆర్జించాలనే ఆశతో కాల్షియం కార్బైడ్‌ని వినియోగిస్తున్నరు. ఈ రసాయనం వాడటం వల్ల పండ్లు నిర్ణీత సమయానికి ముందే పక్వానికి వచ్చి త్వరగా మార్కెట్‌కు చేరుకుంటున్నాయి. ఇది భారతదేశంతో సహా అనేక దేశాలలో నిషేధించబడిన రసాయనం. దీనిని ఆరోగ్యానికి ప్రమాదంగా గుర్తించారు. ఇలా పండిన పండ్లను తినడం వల్ల క్యాన్సర్‌తో సహా అనేక తీవ్రమైన వ్యాధుల ముప్పు పొంచి ఉంది.

ఈ రసాయనాన్ని భారతదేశంలో నిషేధించారు..

కాల్షియం కార్బైడ్‌లో సాధారణంగా ఆర్సెనిక్, ఫాస్పరస్ ఉంటాయి. ఈ రసాయనాల వాడకం వల్ల ఆరోగ్యానికి పెను ముప్పు కలుగుతుంది. ఈ ప్రమాదాల కారణంగా, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ రెగ్యులేషన్ 2.3.5 ప్రకారం పండ్లను పండించడానికి కాల్షియం కార్బైడ్ వాడకాన్ని నిషేధించారు. పండ్లను పండించడానికి ఇథిలీన్ సురక్షితంగా పరిగణించబడుతుంది. సరిగ్గా ఉపయోగిస్తే ఇథిలీన్ హానికరం కాదు. భారతదేశంలో పండ్లను పండించడానికి ఇథిలీన్ వాయువును ఉపయోగించడంపై FSSAI ఆమోదించింది. ఇథిలీన్ సహజంగా పండ్ల పక్వానికి వచ్చే ప్రక్రియను నియంత్రిస్తుంది . ఈ వాయువును పంట, రకం, పక్వత నుంచి పండ్లలో 100పీపీఎం (100 μl/L) సాంద్రతల బట్టి ఉపయోగించవచ్చు

విష పదార్థాలు..

కాల్షియం కార్బైడ్ ఆర్సెనిక్, ఫాస్పరస్ వంటి ప్రమాదకర రసాయనాలను కలిగి ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. తరచుగా దాహం, మైకము, బలహీనత, ఆహారాన్ని మింగడంలో వంటి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. అంతేకాదు కాలేయం, కిడ్నీ వ్యాధుల బారిన పడే ప్రమాదం కూడా ఉంది. కాల్షియం కార్బైడ్ రసాయనం కాబట్టి.. ఏ రూపంలోనైనా సరే బాడీలో చేరితే డేంజర్ అని నిపుణులు చెబుతున్నారు.

జీర్ణ సమస్యలు..

కార్బైడ్ వాడకం కడుపు నొప్పి, విరేచనాలు, గుండెల్లో మంట వంటి జీర్ణశయాంతర సమస్యలను కలిగిస్తుంది. ఇది మాత్రమే కాదు, కాల్షియం కార్బైడ్‌కు నాడీ వ్యవస్థపై ఎక్కువ ప్రభావం చూపుతుంది, తలనొప్పి, తల తిరగడం, గందరగోళం వంటి లక్షణాలను కలిగిస్తుంది.

క్యాన్సర్ ప్రమాదం కూడా..

NCBIలో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం కాల్షియం కార్బైడ్‌ వల్ల మైకము, తలనొప్పి, మానసిక స్థితి తగ్గడం, తీవ్రమైన సందర్భాల్లో మూర్ఛలు వంటి నరాల సంబంధిత లక్షణాలు ఏర్పడవచ్చు. ఏ రూపంలోనైనా ఎక్కువ మోతాదులో శరీరంలోకి చేరితే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.


పోషకాలు పోతాయి..
కృత్రిమంగా పండిన పండ్లలో.. సహజంగా పండిన పండ్ల కంటే తక్కువ పోషక విలువలు ఉంటాయి. ఈ పండ్లు శరీరానికి కావాల్సిన చక్కెరలు, ఇతర ముఖ్యమైన పోషకాలను పూర్తిగా అందించవు. దీంతో.. వీటిని తినడం వల్ల లాభాల కంటే ముప్పే ఎక్కువగా ఉంది.

కాల్షియం కార్బైడ్‌తో పండిన పండ్లను ఎలా గుర్తించాలి..

* కార్బైడ్‌తో పండిన అరటిపండ్లు అసమానంగా పండుతాయి. అరటిపండులోని కొంత భాగం పసుపు రంగులోకి మారుతుంది. మరి కొంత భాగం పచ్చగా ఉండవచ్చు. ఈ తేడాలు గమనించి మీరు అరటి పండ్లను తీసుకోండి.

* కాల్షియం కార్బైడ్‌తో పండిన అరటిపండ్లు సహజంగా పండిన అరటిపండ్ల కంటే వేగంగా పాడైపోతాయి.

* కార్బైడ్ వల్ల అరటిపండ్ల తొక్క పసుపు రంగులో కనిపిస్తుంది. నిగనిగలాడుతుంది. కానీ, లోపలి పండు మాత్రం గట్టిగా ఉంటుంది. పచ్చి పచ్చిగా ఉండే అవకాశం ఉంది.

* సహజంగా పండిన అరటిపండ్లు చాలా మృదువుగా ఉంటుంది. దాని ఆకారంలో ఎటువంటి మార్పు ఉండదు. అరటిపండు పూర్తిగా పసుపు రంగులో ఉన్నప్పటికీ ఇంకా చాలా గట్టిగా ఉంటే, అది రసాయనాలతో పండించారని అర్థం చేసుకోండి.

* సహజంగా పండిన అరటిపండ్లు ఆహ్లాదకరమైన తీపి వాసన కలిగి ఉంటాయి. రసాయనాలతో పండిన అరటిపండ్లలో ఈ సహజ సువాసన ఉండదు.


గమనిక..
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం.

రోజు సొరకాయ జ్యూస్ తాగితే నెలలో 10 నుండి 20 కిలోల బరువు తగ్గుతారా? అసలు డాక్టర్ నిజం చెప్పారు.ప్రస్తుత పరిస్తుతుల్లో బరువు తగ్గడానికి చాల వరకు ప్రయత్నాలు చూస్తూనేవుంటాం

ప్రస్తుత పరిస్తుతుల్లో బరువు తగ్గడానికి చాల వరకు ప్రయత్నాలు చూస్తూనేవుంటాం. చాలా మంది ఆహారం లో మార్పులు చేసుకుంటే. కొంత మంది జీమ్ లకు వెళుతూ ఉంటారు. మరికొంతమంది సోషల్ మీడియా లో ఉండే ఉండే చిట్కాలు చూసి ఫాలో అవుతుంటారు. వీటిని ఫాలో అయితే wait తగ్గడం ప్రక్కన పెడితే helath కి డేంజర్. అయితే social media  లో సొరకాయ juice త్రాగటం వల్ల నిజంగానే fast wait తగ్గుతారా? అయితే ఇందులో నిజమెంత?


రోజు చాలా మంది బరువు,ఊబకాయం సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఐతే ఒక person  food habits కారణంగా heavy wait, adhika fat problems తో చాల బాధపడుతున్నారు. 

అయితే,wait  loss కి చాల మంది ఎనో ప్రయత్నాలు చేస్తున్నారు. మరీ  కొంతమంది ఆహారంలో మార్పులు చేసుకుంటే. మరీ కొంత మంది జిమ్మ్ చుట్టూ తిరుగుతున్నారు. చాల మంది social medial లో కొన్ని చిట్కాలు fallow అవుతున్నారు. ప్రతి వాటిని గుడ్డిగా fallow అయితే wait loss ప్రక్కనపెడితె helth కి చాల వరకు danger కలుగుతుంది. 

అలాంటి ఒక videos సొరకాయ juice త్రాగితే wait loss  అవ్వటం సులభం అని ఉంది. 

wait loss తగ్గాలి అనుకునేవారికి కచ్చితంగా ఈ video attractive. but tips follow అవుతారు. But సొరకాయ juice త్రాగటం వల్ల నిజంగానే వేగంగా wait loss? ఇందులో నిజమెంత?

అసలు doctor ఏం చెప్పారు అంటే complet details  ఇక్కడ తెలుసుకుందాం. 


  


youtube videos just సొరకాయ juice త్రాగడం ద్వారా wait loss తగ్గవచ్చని చెప్తున్నారు. ఇందులో సొరకాయ లోపల గింజలు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ తర్వాత కొంచెం water lo blender or mixer juice లా చేసుకోవాలి అని ఉంది. తర్వాత ఈ juice ను every day two times  or  three times తీసుకుంటే బరువు తగ్గవచ్చని పేర్కొన్నారు. అంతేకాకుండా thumb nail లో జ్యూస్ త్రాగడం వల్ల నెలలో 10 to 15 Kgs  తగ్గవచ్చని ఉంది. అందుకే ఇందులో నిజానిజాలు  facts check బృందం doctors సంప్రదించారు. Doctors ఏం చెప్పారో తెలుసుకుందాం. 


డాక్టర్ ఏం చెప్పారంటే. 


ఈ వీడియోలో నిజం తెలుసుకోవడానికి మా Fact Check Team  Pujja Sha Bhave (CDE, MSc CND, BSc FSN)), కన్సల్టెంట్ డైటీషియన్, సర్టిఫైట్ Diabetes  ఎడ్యుకేటర్ అండ్ ఫ్యాకల్టీ, Life  సైన్సెస్ Institute సంప్రదించడం జరిగింది. డాక్టర్ ప్రకారం వ్యాయామం, కొన్ని Life Style Changes  పాటించకుండా కేవలం సొరకాయ జ్యూస్ త్రాగడం ద్వారా నెలలో 10 To 20 కిలోల బరువు తగ్గడం అసాధ్యం.


సొరకాయ లక్షణాలు
సొరకాయలో ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు ఎన్నో ఉన్నాయి. సొరకాయలో యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. సొరకాయను కూరగా చేసుకుని తినవచ్చు. లేదంటే పెరుగు, Raita తో కలిపి తినవచ్చు. Low BP ని సమతుల్యం చేయడంలో సొరకాయ ప్రయోజనకరంగా ఉంటుందని డాక్టర్ తెలిపారు. సొరకాయ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుందని తెలిపారు. సొరకాయ తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందని.. అంతేకానీ ఒక నెలలో 10 TO 20 కిలోల బరువు తగ్గడం అసాధ్యమని Doctors తెలిపారు.


తక్కువ సమయంలో ఎక్కువ బరువు డేంజర్
ఏదైనా వ్యాధి లేదా ఆకలి లేకపోవడం సమస్య వల్ల ఒక వ్యక్తి నెలలో 10 To 20 కిలోల వరకు బరువు తగ్గే అవకాశం ఉందని డైటీషియన్ అభిప్రాయపడ్డారు. కానీ, ఆరోగ్యంతో ఉన్న వ్యక్తి అంత త్వరగా బరువు తగ్గడం ఆరోగ్యగానికి హానికరమని తెలిపారు. నెలకు 4 నుంచి 8 కిలలో బరువు తగ్గడం సురక్షితమని డాక్టర్ అభిప్రాయపడ్డారు. అంతేకానీ ఒకేసారి ఎక్కువ బరువు తగ్గడం వల్ల శరీరంలో అనేక పోషకాల లోపం ఏర్పడుతుంది. బరువు ఎంత వేగంగా తగ్గితే అంత వేగంగా మళ్లీ పెరిగే అవకాశం ఉందని డైటీషియన్ తెలిపారు.

చివరికి ఏం తేలిందంటే : మా సజాగ్ Fact Team దర్యాప్తులో, Youtube Videos లో ఉన్న సమాచారం అపోహ మాత్రమేనని తేలింది. సొరకాయ జ్యూస్ త్రాగడం వల్ల నెలలో 10 To 20 Kgs  Wait Loss  అసాధ్యమని Doctor తెలిపారు. ఇలాంటి ఇంటి చిట్కాలు పాటించే ముందు వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.






Diabetes helthy tips articleshow

మధుమేహులు తీసుకోదగ్గ ఆహారం... పండ్లు...

మధుమేహం (డయాబెటిస్ మెల్లిటస్) నియంత్రణలో ఉండడం అన్నది ఆహారంపైనే ఆధారపడి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతుంటారు. తీసుకునే ఆహారంలో ఉండే కాంపోనెంట్లు రక్తంలో చక్కెరలు పెరగడం, తరగడాన్ని నిర్దేశిస్తాయి. అందుకే మధుమేహం బారిన పడిన వారు మందుల కంటే ముందు ఏ తరహా ఆహారం తీసుకోవాలి, దేన్ని తీసుకోరాదన్న అవగాహన పెంచుకోవాలి. కనుక వారు తీసుకోవాల్సిన ఆహారం, పండ్ల గురించి పోషకాహార, వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం.

కాకరకాయ

షుగర్ ఉన్న వారు కాకరకాయలు తింటే మంచిదని మన చుట్టూ ఉన్న వారిలో చాలా మంది చెబుతుంటారు.
 రక్తంలో చక్కెర నిల్వలు పెరగకుండా నియంత్రిస్తుందని అలా చెబుతారు. ఎందుకంటే కాకరకాయలో ప్లాంట్ ఇన్సులిన్ అధిక మోతాదులో ఉంటుంది. ఇది బ్లడ్ షుగర్ స్థాయులను సమర్థవంతంగా నియంత్రిస్తుంది.
ఉదయం రెండు నుంచి మూడు కాకరకాయల నుంచి రసం తీసుకుని తాగొచ్చు. అలాగే, కాకరకాయల్లోని గింజలను ఎండబెట్టి పొడి చేసుకుని ఓ చెంచాడు నీటిలో కలుపుకుని రోజూ తాగినా మంచి ఫలితం ఉంటుంది.

మెంతి

మధుమేహ నియంత్రణకు మనలో ఎక్కువ మంది మెంతులను తీసుకోవడం చూస్తుంటాం. ఓ చెంచాడు మెంతులను రోజూ రాత్రి గ్లాసు నీటిలో వేసుసుకుని మరుసటి రోజు ఉదయం నీటిని మాత్రం తాగాలి. మిగిలిన మెంతులను చట్నీ చేసుకుని తినడం లేదా చపాతీలో కలుపుకుని తినడం చేయొచ్చు.

వెల్లుల్లి

వెల్లుల్లి సహజంగా రక్తపోటు నియంత్రణకు మంచిగా ఉపకరించే ప్రకృతి సిద్ధ ఔషధం. అంతేకాదు డయాబెటిస్ నియంత్రణకు కూడా ఉపయోగపడుతుంది. ఇందులో జింక్, సల్ఫర్ ఇన్సులిన్ కాంపోనెంట్స్ వుంటాయి. ఇక వెల్లుల్లిలో ఉండే పొటాషియం మూత్రం ద్వారా వెళ్లిపోయే

దాన్ని భర్తీ చేస్తుంది. అందుకే ప్రతీ రోజూ ఆహారంలో వెల్లుల్లిని భాగం చేసుకోవాలి.

అవిసె గింజలు (ఫ్లాక్స్ సీడ్)

అవిసె గింజల్లో ఓమెగా ఫ్యాటీ 3 యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుతాయి. ప్రొటీన్, ఫైబర్ ఈ గింజల నుంచి లభిస్తాయి. ఇందులో ఉండే మెగ్నీషియం కణాలు ఇన్సులిన్ ను గ్రహించేందుకు తోడ్పడతాయి. ప్రతీ రోజూ ఉదయం నిద్ర లేచిన తర్వాత ఓ చెంచాడు గింజలను తీసుకోవడం ద్వారా మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు.

దాల్చిన చెక్క

గ్లూకోజ్ ఉత్పత్తిని మెరుగుపరిచి కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో దాల్చిన చెక్క చక్కగా పనిచేస్తుందని పలు అధ్యయనాలు తేల్చాయి. దాల్చిన చెక్కను నీటిలో వేసి మరిగించి es నీటిని తాగితే మధుమేహంతో బాధపడేవారు గుర్తిస్తారు. మార్పును

పీచు పదార్థాలు
ఆహారంలో భాగంగా పీచు అధికంగా ఉండే వాటిని తీసుకోవడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్, చక్కెర నిల్వలు నియంత్రణలో ఉంటాయి. ఎందుకంటే పీచు ఉండే పదార్థాలు వెంటనే గ్లూకోజ్ గా మారవు. వీటి జీర్ణ ప్రక్రియ నిదానంగా ఉంటుంది. కనుక చక్కెరలు కొంచెం కొంచెంగా విడుదల అవుతాయి. ఓట్స్, పాలిష్ పట్టని ముడి బియ్యం, గోధుమల్లో పీచు ఎక్కువగా లభిస్తుంది.

బీన్స్

బీన్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కూరగాయల్లో ఒకటి. ఇందులో పీచు దండిగా ఉంటుంది. మన జీర్ణ వ్యవస్థలో ఎక్కువ సమయం పాటు ఇది ఉంటుంది. దీంతో కడుపు నిండినట్టు భావన కలుగుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి, మధుమేహంతో బాధపడేవారికి ఎక్కువ ప్రయోజనకారి.

బార్లీ

బార్లీలో నీటిలో కరిగిపోయే ఫైబర్, కరిగిపోని ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. సూప్ గానూ లేదా సలాడ్స్ లోనూ కలిపి తీసుకోవచ్చు. దీన్ని తీసుకోవడం వల్లఆహార సేవన అనంతరం రక్తంలో బ్లడ్ షుగర్ ఒక్కసారిగా పెరగడాన్ని 70 శాతం వరకు నియంత్రిస్తుంది. దీంతో రక్తంలో చక్కెర నిల్వలు అదుపులో ఉంటాయి.

క్యారెట్స్

క్యారట్లలో కొద్ది మోతాదులో షుగర్ ఉంటుంది. కనుక మధుమేహం ఉన్న వారు వీటిని తీసుకోవద్దని చెబుతుంటారు. కానీ, ఈ మోతాదు తక్కువే గనుక తీసుకోవచ్చు. ఎందుకంటే క్యారట్లలో సహజమైన బీటా కెరోటిన్ పుష్కలంగా లభిస్తుంది. ఇది డయాబెటిస్ నియంత్రణకు విషయాన్ని గుర్తించాలి. ఉపకరించేదన్న

తోటకూర

రోజూ తోటకూరను ఆహారంలో భాగం చేసుకున్నా ఫలితం కనిపిస్తుంది. తోటకూర ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుందని... దాంతో రక్తంలోని చక్కెర నిల్వలను కణాలు చక్కగా అందిపుచ్చుకుంటాయని శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో భాగంగా గుర్తించడం జరిగింది.
పాలు

ఫ్యాట్ తక్కువగా ఉండే పాలను రోజూ రెండు కప్పుల వరకు తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. ఇందులో ఉండే ప్రొటీన్లు రక్తంలో షుగర్ నిల్వల నియంత్రణకు తోడ్పడతాయి. పెరుగు, మజ్జిగ తీసుకోవడం కూడా మంచిదే.

ఓట్ మీల్

ఓట్స్ లో నీటిలో కరిగిపోయే ఫైబర్ ఉంటుంది. నీటితో కలిపితే పేస్ట్ గా మారడం జరుగుతుంది. ఈ ఫైబర్ జీర్ణ ఎంజైమ్ లు, ఆహారంలోని పిండి పదార్థాల మధ్య ఓ లేయర్ గా పనిచేస్తుంది. దీంతో ఆహారంలోని కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెరగా మారడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. బ్లడ్ షుగర్ ఒక్కసారిగా పెరిగిపోదు. బ్రేక్ ఫాస్ట్, సూప్ లలో భాగంగా దీన్ని తీసుకోవడం ఫలితాన్నిస్తుంది.

ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్ లో ఉండే మంచి ఫ్యాట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగకుండా అడ్డుకుంటుంది. ఆలివ్ ఆయిల్ జీర్ణం కావడానికి ఎక్కువ సమయంతీసుకుంటుంది.

క్యాబేజీ

క్యాబేజీలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇందులో క్రోమియం అధికంగా ఉంటుంది. దీర్ఘకాలంలో రక్తంలో షుగర్ నియంత్రించడంలో ఇది కీలకంగా వ్యవహరిస్తుంది. మధుమేహంతో బాధపడుతున్న వారు ఆహారంలో భాగంగా దీన్ని తీసుకోవడం నిపుణులు. మంచిదంటున్నారు పోషకాహార

కొద్ది కొద్దిగా ఆహారం

షుగర్ వ్యాధితో బాధపడేవారు ఎట్టి పరిస్థితుల్లోనూ భారీ భోజనాల జోలికి వెళ్లొద్దు. ఒకేసారి పెద్ద మొత్తంలో ఆహారం తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ స్థాయులు అమాంతం పెరిగిపోతాయి. దీనికి బదులు స్వల్ప పరిమాణంలో ప్రతీ మూడు గంటలకోసారి తీసుకోవడం మంచిది. అలాగే, ఎట్టి కారణాల వల్లనూ ఆహారాన్ని మానేయకూడదు.

నట్స్

నట్స్ లో మంచి ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ను తగ్గిస్తాయి. దీంతో బ్లడ్ షుగర్ నియంత్రణ తేలిక అవుతుంది. నట్స్ లోని విటమిన్ ఈ, యాంటీ ఆక్సిడెంట్లు కణాలను కాపాడతాయి. దీంతో నాడులు, నయనాలు దెబ్బతినకుండా రక్షణ ఉంటుంది. వీటిలో ఉండే ఫైబర్, మెగ్నీషియం రక్తంలో చక్కెరల నియంత్రణకు తోడ్పడతాయి.

దానిమ్మ (పొమెగ్రనేట్స్)

ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షణ కల్పిస్తాయి. దీర్ఘకాలంగా వ్యాధులతో బాధ పడేవారికి దానిమ్మ చాలా మంచిది. ఇందులో చక్కెరలు స్వల్ప స్థాయిలో ఉంటాయి గనుక మధుమేహం గల వారు తీసుకోవచ్చు.

పుచ్చకాయ (వాటర్ మెలాన్)

ఇందులో గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది. వాస్తవానికి మధుమేహులు గ్లైసిమిక్ ఇండెక్స్ (జీఐ) తక్కువగా ఉన్న వాటినే తీసుకోవాలి. ఎందుకంటే జీఐ ఎక్కువగా ఉంటే బ్లడ్ షుగర్ పెరుగుతుంది. అయితే, పుచ్చకాయలో జీఐ ఎక్కువగానే ఉన్నా గ్లైసిమిక్ లోడ్ అన్నది తక్కువ. కనుక పరిమితంగా తీసుకోవచ్చని నిపుణులు చెబుతారు. పుచ్చకాయలో అధికంగా ఉండే పొటాషియం కిడ్నీల పనితీరు చక్కగా ఉండేందుకు ఉపకరిస్తుంది. షుగర్ వ్యాధి ఉన్న వారిలో కిడ్నీల వైఫ్యలం ముప్పు ఉంటుంది. ఇక డయాబెటిస్ లో నరాలు దెబ్బతినడం కూడా జరుగుతుంది. కానీ, పుచ్చకాయలో ఉండే లైకోపీన్ దీన్ని నివారిస్తుంది.

కమలాలు

డయాబెటిస్ ఉన్న వారు విటమిన్ సి తీసుకోవడం ఎంతో అవసరం. కమలా పండు రోజుకు ఒక్కటి తీసుకున్నా ఆ మేరకు లభిస్తుంది. ఈ పండు తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ స్థాయులు పెరిగిపోతాయన్న భయం అక్కర్లేదు. _చక్కెర స్థాయులు తక్కువే.

బొప్పాయి

బొప్పాయిలో విటమిన్, మినరల్స్ సమృద్ధిగా ఉన్నాయి గనుక మధుమేహులకు ఈ పండు మంచి చేస్తుంది.

జామ

మధుమేహాన్ని నియంత్రించే గుణాలు జామలో ఉన్నాయి. సాధారణంగా షుగర్ వ్యాధిగ్రస్తులకు మలబద్దకం సమస్య వేధిస్తుంది. జామకాయలో ఉండే పీచు కారణంగా విరేచనం సాఫీగా జరుగుతుంది. జామలో విటమిన్ ఏ, సీ అధికంగా ఉంటాయి. జీఐ మోస్తరు స్థాయిలో ఉంటుంది గనుక జామపండును రోజుకు ఒక్కటి తినడం ప్రయోజనదాయకం.

నేరేడుపండ్లు (జామూన్)

ఈ పండ్లు మధుమేహాన్ని మంచిగా కంట్రోల్ చేయగలవని ఎన్నో అధ్యయనాల్లో తేలింది. నేరేడు పండు తిన్న తర్వాత అందులో ఉండే గింజలను పౌడర్ చేసుకుని తీసుకున్నా మంచి ఫలితం.కనిపిస్తుంది. ఎందుకంటే గింజల్లో గ్లూకోసైడ్ ఉంటుంది గనుక. ఈ గ్లూకోసైడ్ ఆహారంలోని పిండి పదార్థాలు గ్లూకోజ్ గా మారకుండా అడ్డుకుంటుంది.

యాపిల్స్

యాపిల్ లో ఉండే జీఐ వేల్యూ 20. కొన్ని రకాల యాపిల్స్ లో ఇంతకంటే తక్కువే ఉంటుంది. కనుక రోజూ యాపిల్ ను నిక్షేపంగా తీసుకోవచ్చు. బ్లూ బెర్రీస్ లేదా ద్రాక్ష పండ్లతో కలిపి యాపిల్ తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ రిస్క్ ను తగ్గుతుందని అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ పేర్కొంది.

ఉసిరి

ఉసిరిలో పుష్కలంగా విటమిన్ సి, ఫైబర్ వుంటాయి. కనుక మధుమేహం ఉన్న వారు ఉసిరితో చేసిన వంటలు తీసుకోవడం మంచిది.

వీటిని తగ్గించేయడం శ్రేయస్కరం

సాల్ట్ ను విడిగా తీసుకోవద్దు. వంటల్లోనూ చాలా తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది. ఎందుకంటే కూరగాయల్లో సహజంగానే ఉప్పు లభిస్తుంది. అది మన శరీరానికి సరిపోతుంది.
ఎక్కువైతే ఇది సైలంట్ కిల్లర్. అలాగే, పంచదారను కూడా దాదాపుగా మానేయడమే ఉత్తమం. ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని చాలా వరకు తగ్గించేయాలి. ఆయిల్ మోతాదు మించకుండా చూసుకోవాలి. మాంసాహారులు దాన్ని విడిచి శాకాహారానికి మళ్లడం మంచిది. హోల్ మిల్క్ (ఎక్కువగా ఫ్యాట్ ఉండేవి) తీసుకోవద్దు. టీ, కాఫీ ఏదైనా రెండు కప్పులు మించకుండా చూసుకోండి. గోధుమలను బాగా శుద్ధి చేయగా చివరికి పిప్పిగా మిగిలే మైదా వినియోగాన్ని మానేయాలి. జీఐ ఎక్కువగా ఉండే పాలిష్డ్ రైస్ ను మానేయాలి. బ్రౌన్ రైస్ మంచిది. ఇది అరగడం కష్టంగా ఉంటే ఒక్కసారి పాలిష్ పట్టిన బియ్యాన్ని వాడుకోవచ్చు. ఆలుగడ్డలు, బ్రెడ్స్, అరటి పండ్లు వీటిలో జీఐ ఎక్కువగా ఉంటుంది. వీటికి దూరంగా ఉండాలి.

ఈ వేళల్లో తప్పనిసరిగా....

ఉదయం 5-7 గంటల్లోపు నిద్ర లేచే వారు తప్పకుండా వేకప్ స్నాక్ తీసుకోవాలి. 7 గంటల తర్వాత నిద్ర లేచే వారు 7-9 మధ్య బ్రేక్ ఫాస్ట్ కు వెళ్లాలి. ఉదయం 7 లోపు లేచిన వారు వేకప్ స్నాక్తీసుకున్నా... వారు కూడా 7-9 మధ్య బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఉదయం 10-11.30 మధ్య స్నాక్ తీసుకోవాలి. మధ్యాహ్నం 12-2.30 మధ్య లంచ్ కు సమయం నిర్ణయించుకోవాలి. మధ్యాహ్నం 3.30 నుంచి 5.30 మధ్య స్నాక్ తీసుకోవాలి. డిన్నర్ సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య సమయం కేటాయించుకోవాలి. ఆహారం నుంచి ఆహరానికీ మధ్య 3 గంటలకు మించకుండా చూసుకోవాలి. డిన్నర్ తర్వాత గంటన్నర నుంచి రెండు గంటల విరామం ఇచ్చి అప్పుడు నిద్రకు వెళ్లడం మంచిది. ఏ ఆహారం తీసుకున్నా గానీ అది 60:20:20 రేషియోలో ఉండాలి. అంటే కార్బోహైడ్రేట్లు, ఫ్యాట్స్, ప్రొటీన్లు ఈ నిష్పత్తిలో ఉండేలా చూసుకోవాలి.

వేకప్ స్నాక్

రాత్రి నీళ్లలో నాన బెట్టిన మెంతులను ఉదయం వేకప్ స్నాక్ గా తీసుకోవచ్చు. లేదా యాపిల్ పండు. లేదా రాత్రి నీటిలో నానబెట్టిన ఐదారు బాదం గింజలు. వాటికి తోడు మూడు వాల్ నట్స్. లేదా చెంచాడు అవిసె గింజలను వేయించుకుని తినొచ్చు.ఉడకబెట్టిన గుడ్డు లేదా ఆమ్లెట్. టమాటాను జ్యూస్ లా చేసుకుని అందులో కాస్త మిరియాల పొడి వేసుకుని ఖాళీ కడుపుతో లాగించేయవచ్చు.

బ్రేక్ ఫాస్ట్

ఓట్స్ ను ఉప్మాగా చేసుకుని తీసుకోవచ్చు. ఇడ్లీ, మినప దోశ లేదా పెసర దోశ (ఆయిల్ తక్కువతో), కాయగూరలతో చేసిన సేమ్యా ఉప్మా. లేదంటే నానబెట్టిన పెసలు లేదా శనగలు వంటి వాటితో గుగ్గిళ్ల వంటివి చేసుకుని లేదా విడిగానూ తీసుకోవచ్చు. వీటికి కొన్ని బీట్ రూట్, బాదం, టమాటా వంటివి కలుపుకున్నా సరే. పాలకూరతో కలిపి చేసిన చపాతీ లేదా మెంతులతో కలిపి చేసిన చపాతీ తినొచ్చు.

స్నాక్ (11 గంటల సమయంలో)

యాపిల్ తీసుకోవచ్చు. లేదా పైన చెప్పుకున్న పండ్లలో ఏదేనీ ఒకదాన్ని తీసుకోవచ్చు. ఓ గ్లాసుడు బటర్ మిల్క్ తాగితే అందులో ఉండే మంచి బ్యాక్టీరియా జీర్ణ వ్యవస్థలోకి చేరి ఆ రోజు జీర్ణక్రియ సవ్యంగా సాగేందుకు తోడ్పడుతుంది. కీరదోస, క్యారట్ ముక్కలు తీసుకోవచ్చు. సమోసా లేదా
పకోడి వంటివి. బటర్ మిల్క్ తీసుకోకపోతే గ్లాసు పాలు.

లంచ్

బ్రౌన్ రైస్ లేదా పరిమితంగా వైట్ రైస్, కాయగూరల మిక్స్ (కీరదోస, క్యారట్లు వంటి ముక్కలు), ఓ చపాతీని, పప్పు తీసుకోవచ్చు. అరటి కూర తీసుకోవచ్చు. ఆలూ పరాటాను కూడా భాగం చేసుకోవచ్చు.

సాయంత్రం స్నాక్

టీ లేదా కాఫీ, కొబ్బరి ముక్కలు, డ్రై ఫ్రూట్స్ (డేట్స్, వాల్ నట్స్, అంజీర, జీడిపప్పు తదితర). షుగర్ లేని బిస్కెట్లు రెండు లేదా మూడు. లేదా వేయించిన శనగపప్పు.

డిన్నర్

మల్టీ గ్రెయిన్ ఆటా పిండితో చేసిన రోటీలు, క్యాబేజీ లేదా క్యాలీఫ్లవర్ తో చేసిన కూరను తీసుకోవచ్చు. రాగి పిండితో చేసిన దోశను తీసుకోవచ్చు. డిన్నర్ తర్వాత నిద్రకుముందు ఓ కప్పు వేడి పాలు.



Diabetes sugar control helth tips:ప్రతి రోజు ఉదయం మజ్జిగ త్రాగటం వలన కలిగే అద్భుతుమైన ప్రయోజనులు తెలుసుకుందాం.

 కొంత మందిలో షుగర్ ను తగ్గించటంలో ఈ గింజలు తప్పనిసరిగా తినాలి! వాటిని తీసుకోవటం వలన కలిగే ప్రయోజనాలు ఫలితాలు. 

అవిసెగింజలు (flax seeds) వీటి గురుంచి చాల మంది కి తెలిసేవుంటుంది. కానీ ఇప్పటి తరంలో వీటి గురుంచి తెలిసే అవకాశం తక్కువగా ఉండవచ్చు. 
ఒక్కప్పుడు మన పూర్వికులు ఎక్కువగా తమ తినే ఆహారములో తీసుకునే వారు. వీటి వలన అవిసెగింజలు (falx seeds) తీసుకునేవారు చాల వరకు పుష్టిగా ఇంకా ఆరోగ్యముగాను ఉన్నారు. 
షుగర్ వ్యాధి నార్మల్ లోకి ఉండాలంటే ఈ అవిసెగింజలు (flax seeds)తప్పక తీసుకోవాలి. కానీ వాటి గుంరుంచి మర్చిపోయము అని మీలో ఎంతమందికి గుర్తు ఉందొ తెలుసా. 
అవిసెగింజలు (flax seeds)మనము నిత్యమూ ఆహారములో భాగంగానే తీసుకుంటే కొన్ని అనారోగ్య సమస్యలకు దూరము చేసుకోవచ్చు. అవును మీరు విన్నది. కరెక్ట్ 
అవిసెగింజలు (flax seeds) ఒక గుప్పెడు తీసుకొని డైరెక్టుగా లేక కొద్దిగా వేయించుకొని ఏదో ఒక సమయములో తీసుకుంటే వాటితో మనకు అనేక ఉపయోగాలు కలుగుతాయి. అప్ ఏమిటో ఎప్పుడు మనము తీసుకుందాము. 

దొండకాయ తినటం వలన శరీరములో మధుమేహం నివారించటానికి సహాయపడుతుంది అని మీకు తెలుసా?

దొండకాయలు తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది, జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది మరియు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. 

దొండకాయల వల్ల ప్రయోజనాలు:

రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది:
దొండకాయలలో ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది రక్తం లోని చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. 
జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది:
దొండకాయలు జీర్ణవ్యవస్థకు చాలా మేలు చేస్తాయి. ఇవి మలబద్ధకం, అజీర్తి, గ్యాస్ మరియు కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి. 
రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
దొండకాయలు విటమిన్ సి, క్యాల్షియం మరియు ఐరన్ వంటి పోషకాలు అధికంగా కలిగి ఉంటాయి, ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. 
గుండె ఆరోగ్యానికి మేలు:
దొండకాయలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయి. 
కంటి ఆరోగ్యానికి మేలు:
దొండకాయలలో బేటా కెరోటిన్ ఉంటుంది, ఇది విటమిన్ ఏ గా మారుతుంది, ఇది కంటి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. 
రక్తహీనతను తగ్గిస్తుంది:
దొండకాయలు రక్తహీనతను తగ్గించడంలో సహాయపడతాయి. 
ఆస్తమాను నివారిస్తుంది:
కొన్ని అధ్యయనాల ప్రకారం, దొండకాయలు ఆస్తమాను నివారించడంలో సహాయపడతాయి. 
శక్తిని అందిస్తుంది:
దొండకాయలలో థయామిన్ ఉంటుంది, ఇది రక్త ప్లాస్మాలోకి ప్రవేశించి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 
జన్యుపరమైన వ్యాధులను నయం చేస్తుంది:
దొండకాయలు కొన్ని జన్యుపరమైన వ్యాధులను నయం చేయడంలో సహాయపడతాయి. 
శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది:
దొండకాయలలో ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి, ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడతాయి. 

దొండకాయ

గుండె, పొట్ట సంబంధిత సమస్యలుంటే పచ్చి దొండకాయలను(Raw Ivy Gourd) తినడం చాలా మంచిది. మీరు దాని నుండి చాలా ప్రయోజనాలను పొందుతారు. ఇది రుచికరమైనది, ఆరోగ్యకరమైనది. ఇందులో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. పచ్చి దొండకాయలో ఐరన్, విటమిన్ B2, విటమిన్ B1, ఫైబర్, కాల్షియం, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి.


ఇక మీ శరీర రక్తంలో షుగర్ స్థాయిలను(Blood Sugar Level) తగ్గించటంలో దొండకాయ కూడా సహాయపడుతుంది. పొట్టలో కొవ్వు పెరిగితే దొండకాయ తినవచ్చు. గుండె సమస్యలు(heart problems), కడుపు లో వచ్చే సమస్యలకు పచ్చి దొండకాయను తినవచ్చు. మీరు దొండకాయలు అనేక విధాలుగా తీసుకోవచ్చు. ఇది మీకు చాలా ప్రయోజనాలను ఇస్తుంది. దాని గురించి వివరంగా తెలుసుకుందాం..


జీర్ణవ్యవస్థకు మంచిది

పచ్చి దొండకాయ తినడం వల్ల మీ జీర్ణవ్యవస్థ(digestive system) మెరుగుపడుతుంది. నిజానికి ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతే కాకుండా గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు దరిచేరవు. ముఖ్యంగా దీన్ని సలాడ్‌తో కలిపి తినవచ్చు. దీంతో బరువు అదుపులో ఉంటుంది.


మధుమేహంలో ఉపయోగపడుతుంది

నేడు చాలా మంది మధుమేహం(Diabetes), ప్రీ-డయాబెటిస్ వంటి సమస్యలతో పోరాడుతున్నారు. అటువంటి పరిస్థితిలో వారు కొన్ని పండ్లు, కూరగాయలను తినకుండా ఉండాలి. కానీ గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉన్నందున మధుమేహ వ్యాధిగ్రస్తులు దొండకాయ తినవచ్చు. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.


రోగనిరోధక శక్తిని బలోపేతం

పచ్చి దొండకాయ మీ రోగనిరోధక వ్యవస్థను(Immunity System) కూడా బలపరుస్తుంది. కోవాక్‌లో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇది శరీరం రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. వర్షాకాలంలో వైరల్ వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది.


గుండె సమస్యలకు పచ్చి దొండకాయ

దొండకాయలో మీ గుండెను ఆరోగ్యంగా(Heart Health) ఉంచే వివిధ రకాల పోషకాలు ఉన్నాయి. ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్‌లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడుతుంది. దీంతో గుండెపోటు, పక్షవాతం వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు.


ఇన్ఫెక్షన్

అనేక రకాల అంటు వ్యాధులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఇదిలా ఉంటే దొండకాయ తీసుకోవడం ద్వారా అనేక రకాల వైరల్ వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. ఇందుకోసం పచ్చి దొండకాయలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబయల్ గుణాలు మేలు చేస్తాయి.

Diabetes Diet you must have these five items in your home

 షుగర్ ఉన్న వాళ్లు 5 మీ ఇంట్లో ఉంచుకోకూడదు. 

షుగర్ వ్యాధి అంత్యంత వేగంగా పెరుగుతుంది. అని అంతర్జాతీయ ఆరోగ్య సంస్ద నిర్వహించిన ఒక సర్వే లో తెలిపారు. షుగరు వ్యాధి ఈ పది సంవత్సరంలో 250 రేట్లు అధికంగా పెరిగినంట్లు సర్వే లో తేలింది. మార్చుకుంటున్న ఆహార అలవాట్లు ఇంకా ఇతరత్రా ఆహారపు అలవాట్లు వలన షుగర్ వ్యాధిన పడిన సంఖ్య చాల వరకు ఎక్కువగా పెరుగుతుంది. 
షుగర్ వ్యాధి అధిక సంఖ్య ఆందోళన కరంగా ఉందని నిపుణులు చెప్తున్నారు. షుగర్ వ్యాధి ప్రాణాంతకం కాదు, కానీ కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా డైట్ ఫాలో అయితే కచ్చితంగా షుగర్ ఉన్న నూరేళ్లు బ్రతకవచ్చు. అని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు. 
షుగర్ వ్యాధి బారిన పడిన వారు తప్పకుండ డైట్ ఫాలో అవటం మంచిది. 
షుగర్ వ్యాధి బారిన పడినవారు ముఖ్యం గా స్వీట్స్ తీసుకోరాదు. తర్వాత ప్రతి రోజు మూడు పూటలా భోజనం కాకుండా కొంచెం మార్చి తినటం వలన మంచి ఫలితం ఉంటుంది. 

షుగర్ వ్యాధి బారిన పడిన వారు ఏమి తినాలి అనేవి ఎప్పుడు తెలుసుకుందాం. 

బీన్స్ 

షుగర్ వ్యాధి బారిన పడిన వారు ఆహారం ఏమి తెసుకోవాలో అనేది కాస్త మనం కొంచెం ఆలోసించాల్సి ఉంటుంది. కారణం ఏమైనా ఫ్రూట్ లు ( పండ్లు ) తెస్కుకుంటే షుగర్ పెరుగుతుంది. ఇంకేమైనా తుసుకుంటే షుగర్ పెరుగుతుందేమొ అనే భయం సాధారణంగా మనలో ఉంటుంది. కానీ బీన్స్ తీసుకోవడం వలన ఎటువంటి షుగర్ పెరగకపోవడంతో ఫ్రూట్ (పండ్లు) తిననినంత ఎనర్జీ వస్తుంది. 
పొటాషియం మినరల్స్ మెగ్నీషియం లాంటివి పోషకాలు అందుతాయి. వీటితో షుగర్ లెవెల్స్ చాల వరకు సమానంగా ఉండేలాగా బీన్స్ శరీరంలో బీన్స్ పనిచేస్తాయి. 
ఇంటి చుట్టూ ప్రక్కల వేప చెట్టు లో వేప ఆకులూ ప్రతి రోజు 2 నుండి 3 వేప ఆకులు తీసుకోని నమలడం వల్లన మంచి ఉపయోగం ఉంటుంది. వేప ఆకుల రసం తీసుకోవటం వలన షుగర్ కంట్రోల్ చాలు వరకు ఉంటుంది. 

జొన్న లేదా రాగులు:

 నిత్యం తినే బియ్యం ఎక్కువ పాలిష్ చేసిన బియ్యం తీసుకోవడం వలన షుగర్ బాగా పెరుగుతుంది. దీని వలన అనారోగ్యపాలు సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. 

షుగర్ వ్యాధి బారిన పడిన వారు ఎక్కువగా జొన్న రొట్టె లేక జొన్న భోజనం ఇంకా రాగి సంగటి తినటం వలన శరీరానికి మంచి ఉపయోగాలు కనిపిస్తాయి. రోజుకొక సారి అయినా రాగి తో చేసినవి తీసుకోవటం మంచిది అనేది తెలుసుకోవాలి. 

 కాకరకాయలు 

కాకారికాయలు లేతవి వారానికి ఒక రెండు నమలడం వలన షుగర్ శరీరం లో లెవెల్ గా ఉంటుంది. 

షుగర్ వ్యాధి బారిన పడిన వారు శరీరం లో షుగర్ ఉంది అని భయపడకుండా పైన ఉన్న విధంగా ఫాలో అయి ప్రతి రోజు షుగర్ టాబ్లెట్స్ ను ప్రతి రోజు వాడటం వలన చాలా వరకు షుగర్ ని కంట్రోల్ లో పెట్టుకోవచ్చు. 

గమనిక: ఇది  కేవలం సోషల్ మరియు కొని సూచనలో తెలుసుకున్నవి, వైద్య నిపుణల సలహా మంచిది.