చలికాలం..ఈ కాలం రాగానే విజృంభిస్తాయి. రోగాలు జలుబు..దగ్గు..శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బందులు పడుతుంటారు. చలి ప్రభావం వల్ల గొంతునొప్పి సమస్యలు వస్తుంటాయి. ఈ సమస్యకు కొన్ని చిట్కాలు..
*. దాల్చిన చెక్కను పొడి చేయాలి. ఈ పొడిలో తేనె కలుపుకుని తీసుకోవాలి.
*. వెల్లుల్లి రెబ్బలు మంచి ఔషధం. గొంతునొప్పి బాధనుండి త్వరగా ఉపశమనం కలిగిస్తుంది.
*. మిరియాలను పొడి చేసి ఇందులో తేనే కలుపుకుని తీసుకోవాలి. టీలో ಅಯನ್ కలుపుకుని తాగాలి.
*. గోరువెచ్చటి నీటిలో కాస్త తేనె కలుపుకుని తాగితే నొప్పి నుంచి ఉపశమనం ఉంటుంది.
*. ఉల్లిపాయ రసం.. అల్లం టీ తాగినా, అల్లం ఉడికించిన నీటిని తాగినా వెంటనే గొంతునొప్పి తగ్గుతుంది.
No comments:
Post a Comment