మూడు పూటలా అన్నం తింటే లావుగా అవుతాం. కాబట్టి ఉదయం రాత్రికి టిఫిన్స్ చేశామ అనుకోండి కొంత అయినా పెరిగిన బరువు తగ్గించుకోవచ్చు.
చాలా మంది బరువు తగ్గడానికి ఆలోసించే విధానం ఇదే. అయితే కొందరు సమయం దొరికినపుడల్లా టీ. కాఫి మీదే ఆధారపదాతారు. అయితే టీ. కాఫి బాగా అలవాటు వలన మన శారీరం లో పెద్ద నష్టం జరుగుతుంది,
. ప్రతి రోజు ఇడ్లి. వడ. దోస తినటం వలన జీర్ణవ్యవస్ద దెబ్బతింటుంది
మన పూర్వికులు పాత కాలంలో మన పెద్దలు అయితే ఉదయంనే శరీరానికి మంచి పోషకాలను, కండ పుష్టిని ఇచ్చే ఆహారాన్ని తీసుకునేవారు.
ఉదయం పెరుగు లో చద్దన్నం, జొన్న రొట్టె , రాగి సంగటి అటువంటివెన్నె పోషకాల వరంగా వెలకట్టలేని ఆహారాలు ఉన్నాయ్. ఇక అందరూ మూడు పూటలా అన్నం తినడం అలవాటయ్యింది.
ఇప్పుడు ఉదయమే టిఫిన్లు , మాద్యహ్నం అన్నం. రాత్రి కి టిఫిన్స్ తినటం చేస్తున్నారు, మిగతా టిఫిన్స్ తో పోలిస్తే ఇడ్లి మంచిదే. కానీ అందులో సాంబారు, చెట్నీ,అల్లంచెట్నీ,కారపోడి, నెయ్యి ఇలా అన్నింటిని తినటం వలన కడుపులో ఎ సి డి టి పెరుగిపోతింది
బియ్యం కంటే మినపప్పు లో ఎక్కువ క్యాలరీలు ఉంటాయి.
అలాగే ఇవి షుగర్ ను పెంచుతాయి. ఇలా ప్రతి రోజు టిఫిన్స్ చేయటం వలన పేగులు తన శక్తీని కోల్పోతాయి.
అల్లాగే జీర్ణవ్యవస్ద పూర్తిగా దెబ్బ తింటుంది. తరువాత వ్యాధులు కీళ్ల నొప్పులు లాంటివి వస్తాయి. నిత్యం ఇడ్లి,దోస,వడ,పూరి,పరోటా వంటి టిఫిన్స్ దీర్ఘకాలంగా అంటే పది నుండి పదిహేను సవత్సరాలుగా తింటున్న వారికి షుగర్ బారిన పడవచ్చు. కాబ్బట్టి వారానికి ఒకటి లేక రెండు సార్లకే టిఫిన్స్ కి పరిమితం చేయాలి.
ఉదయం వేళ పెరుగుఅన్నం కలిపి పెట్టుకొని ఉదయం తినడం. లేక మొలకెత్తిన గింజలు, పండ్లు, ఖర్జురామ్ వంటివి తినడం అలవాటు చేసుకుంటే కొద్దీ రోజుల్లోనే మీ ఆరోగ్యంలో అనూహ్యమైన మార్పును గమనించవచ్చు.
అలాగే మద్య్హనాంకి బిర్రుగా కడుపునిండా తినాలి కొంతమంది ఉపవాసం. పేరుతో రాత్రి వేళ అన్నం మానేస్తారు.
అటువంటి అలవాట్లు ఉన్నవాళ్లు తిరిగి ఆ సమయంలో ఇడ్లి, దోస, బొండాలు, చపాతి, పరోటాలు వంటివి లాగిస్తుంటారు.
కానీ ఆలా చేయటం వలన సాధారణంగా అన్నం తిన్నదానికంటే ఎక్కువే శరీరానికి నష్టం. అలాగే రాత్రి పూట తేలికగా తినటం వలన ఆరోగ్యం గా ఉంటారంట మంచి ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది.
No comments:
Post a Comment